క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్లు..ఫోక్ అండ్ రాక్ సాంగ్స్తో బాలభవన్ వేసవి క్యాంపు ముగింపు వేడుకలు ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 45 రోజుల పాటు సాగిన ట్రైనింగ్ క్యాంప�
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక శాతం ఉన్నారని, చట్టసభల్లో రిజర్వేషన్లతోనే వారికి రాజ్యాధికారం సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపు జోరుగా.. హుషారుగా సాగుతున్నది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ, ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత �
నగరంలోని అంబేదర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న విద్యార్థులకు స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. స్థానిక భగత్నగర్లోని క్యాంప�
తెలంగాణ బిడ్డలుగా పుట్టినందుకు గర్వపడాలని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.