Siddaramaiah : భారత్ హిందూ దేశం కాదని అమర్త్య సేన్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్ హిందూ దేశం కాదు..భారత్ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.
Amartya Sen | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. సుప్రీం నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్�
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందినట్టు వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. ‘ఇది నకిలీ వార్త. ఇటీవలే కేంబ్రిడ్జిలోని మా ఇంటిలో ఆయనతో వారం రోజ
UCC | ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశం అర్థం లేని భావన అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ విమర్శించారు. యూసీసీ భావనకి హిందూత్వకి సంబంధం ఉందని ఆయన అన్నారు. యూసీసీ ఏన్నో ఏండ్ల నుంచి ఉందని, ఇది కఠినమైన అంశమని �
శాంతినికేతన్లోని తన పూర్వీకుల ఆస్తి వివాదంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్కు ఊరట లభించింది. బీర్బూమ్ జిల్లా కోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం కోల్కత�
Amartya Sen: భూమిని ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్సిటీ ఇచ్చిన ఆదేశాలను నోబెల్ గ్రహీత అమర్త్యాసేన్ కోర్టులో సవాల్ చేశారు. ఆయన ఆ కేసులో కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు.ఆ భూమిని వర్సిటీ తమకు లీజు �
Amartya Sen | ఆయన ప్రముఖ తత్వ శాస్త్రవేత్త.. నోబెల్ బహుమతి సాధించిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త.. సంక్షేమ అర్థశాస్ర్తానికి కొత్త రూపం ఇచ్చిన ఘనుడు.. ఆయనే అమర్త్యసేన్. అంతటి గొప్ప శాస్త్రవేత్తకు వరుస అవమానాలు ఎ�
Amartya Senప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. విభిన్న మతస్థుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలిగిపోవాలన్నా, ఒకరిపై ఒకరికి ఉన్న తప్పుడు భావాలను అధిగమించాలన�
దేశంలో విభజన రాజకీయాలు పైపైకి.. ప్రజల ఐక్యత మధ్య కొందరి చిచ్చు ఇలాంటి సమయంలోనే శక్తిమంతమైన ప్రశ్నించే గళం ఎంతైనా అవసరం నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ న్యూఢిల్లీ, జూలై 10: భారతీయులను విభజించేందుక
న్యూఢిల్లీ: ఇండియాలో సాధారణ పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఇప్పటి వరకూ ఈ అత్యున్నత అవార్డును 48 మందికి ఇచ్చారు. అందులో 14 మందికి చనిపోయిన తర్వాత ఇవ్వగా.. మిగిలిన 34 మందిలో ఇప్పటి�