వెండితెరపై దేవుడి పాత్రలో నటించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. కొందరు నటులు దేవుడి పాత్రలో నటించేందుకు అస్సలు ఇష్టపడరు. ఎక్కడ ప్రేక్షకులతో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో అని ఆ పాత్రలక�
‘పుష్ప’ ఆగమనానికి ముహూర్తం ఖరారైంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ఇండియా చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్
అల్లు అర్జున్ కూతురు అర్హ సోషల్ మీడియా ద్వారా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ లేదంటే స్నేహా రెడ్డి తరచు అర్హకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండడంతో ఆమెకు ఫుల్ పాప�
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, స్వరకర్త దేవిశ్రీప్రసాద్ కలయికలో వచ్చిన పాటలన్నీ చక్కటి ప్రజాదరణ పొందాయి. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం�
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్,రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు. మై
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు.. కానీ అప్పుడే మన సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేసి కూర్చుంటున్నారు స్టార్ హీరోల�
ఒకప్పుడు విలన్గా ప్రేక్షకులకి సుపరిచితుడైన సోనూసూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. ఇప్పుడు ఆయనని వెండితెరపై విలన్గా చూసేందుకు ప్రేక్షకులు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఆ మధ్య ఓ బుడతడు సోనూసూ
హైదరాబాద్ : లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తెరపై నవ్వు ఉన్నంత కాలం ఈయన కూడా ఉంటాడు. కేవలం హాస్యం మాత్రమే కాదు.. విలక్షణ పాత్రలతో తనకం�
అగ్ర హీరో అల్లు అర్జున్ గారాల తనయ అల్లు అర్హ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నది. సమంత కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ద్వారా అల్లు అర్హ బాలనటిగా పరిచయంకానుంద�