ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సంబధించిన సెలబ్రిటీస్ తమ ట్విట్టర్ ద్వారా జనాలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మొక్కల్ని కాపాడాలి, చెట్లను పెంచాలి, అడవు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి వ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో �
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. ఏ కొద్ది సమయం దొరికినా కూడా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల కరోనా బారిన పడ్డ బన్నీ ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన
ప్రస్తుతం మన హీరోలు ఇతర ఇండస్ట్రీల మార్కెట్పై దృష్టి పెట్టారు. స్టార్ హీరోలందరు తాము చేసే సినిమాలను పాన్ ఇండియా మూవీస్గా తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుండి ఐకానిక్ స్టార్గా మారిన అల్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, అల్లు శిరీష్ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. బన్నీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక శ�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రభంజనానికి రికార్డులు చెరిగిపోతున్నాయి. ఇటు సినిమాలైతే ఏంటి, అటు సోషల్ మీడియా అయితే ఏంటి బన్నీ పాత రికార్డులని చెరిపేసి అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. గత ఏడ�
సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిన్నారులు నెటిజన్స్కు చాలా సుపరిచితం. పిల్లలకు సంబంధించిన ఫొటోలు లేదంటే వీడియోలని నిత్యం వీరు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంత
ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్, ఐపీఎల్ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్లో ఎంత ఫేమస్సో అంత కన్నా ఎక్కువగా టిక్టాక్ ద్వారా ఫేమస్ అయ్యాడు. గత ఏడాది ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ఇంటికే పరిమితం అయిన