మండలంలోని ఆర్పల్లి గ్రామానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేయడం పట్ల మాజీ వైస్ఎంపీపీ, గ్రామ నాయకులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజ
మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులకు 25% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోగా ఉన్న రిజర్వేషన్లను సైతం ఊడబీకిందని గీత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
Budget 2024 : 2024-25 మధ్యంతర బడ్జెట్లో రైల్వేలకు అసాధారణ రీతిలో బడ్జెట్ కేటాయింపులున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం పేర్కొన్నారు.
అవయవదానానికి సంబంధించి కేంద్రం పలు కీలక మార్పులు చేయనుంది. అవయవాల కోసం రిజిస్ట్రేషన్, కేటాయింపునకు ఏకరీతి నిబంధనలు తీసుకురానున్నది. ఇందుకోసం ‘వన్ నేషన్, వన్ ఆర్గాన్ అలొకేషన్' పాలసీని తేనున్నది
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసే
జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నది. సబ్జెక్టులవారీగా టీచర్ల హేతుబద్దీకరణను చేపట్
తెలంగాణపై కేంద్రం వివక్ష మళ్లీ బయటపడింది. నేషనల్ హైవేల నోటిఫై, నిధుల విడుదల పై బీజేపీ ఎంపీ అర్వింద్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. గత ఐదేండ్లలో యూప�
హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ సోమవారం మొదలైంది. తొలిరోజు పోచారంలోని 1,470 ఫ్లాట్ల కేటాయింపును అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఉదయం 9కి మొదలైన ఈ ప్రక్రియ దాదాపు 10 గం�
ఆదివాసీ, గిరిజన తండాలు, గూడాలకు ప్రత్యేకంగా రోడ్లు వేసేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి వీటిని ఖర్చుచేస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన