NewBorn Baby | మానవత్వం మరచిన ఓ మహిళ పేగు తెంచుకు పుట్టిన శిశువును చెత్త కుప్ప (Garbage) లో పడేసింది. ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది.
Crime news | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లా రతవాలీ గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భారత్లాంటి లౌకిక దేశంలో మత విద్వేష నేరాలకు చోటు లేదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై రాజీ పడే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుం
జంతుప్రేమికులు తమ పెంపుడు శునకాలకు ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది.
అమోనియా గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్ల నుంచి కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోసుకుని ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లిన దృశ్యాలు టీవీ ఛానెల్స్లో కనిపించాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉ
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో రైలు వస్తుందని తెలియడానికి, పట్టాలు దాటి వెళ్లకుండా ఉండేందుకు రైల్వే సిబ్బంది గేటు వేశారు. ఓ రిక్షా కార్మికుడు పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అంతలోనే రైలు దూసు�
మతం పేరుతో కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్న వేళ..తమ స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న సమయాన ఓ ముస్లిం మహిళ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. గణేష్ చతుర్థిని పురస్కరించు�
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అలీఘఢ్కు చేరుకుంది. అక్కడి ఒక విద్యా సంస్థ హిజాబ్ ధరించిన విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించడంతో కలకలం...
లక్నో: చిరుతపులి స్కూల్లోని తరగతి గదిలోకి వచ్చింది. ఒక విద్యార్థిపై దాడి చేసింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఛర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలే�
అలీఘడ్: ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగ
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి దూరమవుతున్న జాట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. జాట్ రాజుగా పేర
న్యూఢిల్లీ : అలీఘఢ్ పేరును హరిఘఢ్గా మార్చేందుకు యూపీలోని యోగి ఆదిత్యానాధ్ సర్కార్ యోచిస్తున్న క్రమంలో పేర్ల మార్పు వ్యవహారంలో కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక నిరుద్యోగం పేరున