పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా పాలమూరు డెవలప్మెంట్ ఫోరమ్(పీడీఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం
మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్రెడ్డి త్యాగాలు అజరామరం అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ ఆటా మహాసభల్లో ఉద్యమ నాయకుడు, నర్�
ఎల్ నినో ప్రభావంతో కరువు రాలేదని.. ఎల్లో కాంగ్రెస్ వల్లే రైతులు కష్టాల పాలవుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకట�
ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో మాజీ ఎమ్మె�
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని యువ కార్యకర్త�
సర్ కార్యక్రమంపై ప్రజలకు సొంతంగా అవగాహన వచ్చేలా ప్రతి ఒక్కరూ పార్టీ తరపున సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తకోట మండలం భూత్కూర్లో �
Ala Venkateswar Reddy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట లు కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం �
సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సాగునీటి కేటాయింపులు లేవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.