Sharad Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ స్పందించారు. విమాన ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని అన్నారు. అజిత్ పవార్ ఈ ప్రమాదంలో మరణించారంటూ భావోద్వేగానికి గురయ్�
Pinky Mali: విమానం కూలిన ఘటనలో అజిత్ పవార్తో పాటు ఫ్లయిట్ అటెండెంట్ పింకీ మాలి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆమె చివరిసాని తన తండ్రికి ఫోన్ చేశారు. నాన్నా.. అజిత్ పవార్తో కలిసి వెళ్తున్నట్లు తన కూతురు చ
Ramdas Athawale | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ఆయన మరణం మహారాష్ట్రకు తీరని లోటని అన్నారు.
Eknath Shinde on Ajit Pawar | విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎస్పీపీ అధినేత అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సంతాపం తెలిపారు. ఆయన కపటం లేని, భయంలేని నిజాయితీ గల నాయకుడని అన్నారు.
Shambhavi Pathak : అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని నడిపిన వారిలో ఓ లేడీ పైలట్ ఉన్నారు. ఆమె పేరు శాంభవి పాటక్. ఆ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ ఆమె.
Learjet 45: లియర్జెట్ కంపెనీ అమెరికాది. 45 అనేది ఆ విమానం మోడల్. ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నది. ఇవాళ అజిత్ పవార్ ప్రయాణించింది ఆ విమానంలోనే. 2023లో కూడా ఆ లియర్జ�
దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న అవిభక్త శివసేన ఆధిపత్యానికి తెరదించుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా శుక్రవారం అవతరించింది. అంతేగాక పుణెలో శరద్ ప�
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయి. ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు గుప్పించారు. పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్�
Sanjay Raut | పుణె, పింప్రి చించ్వాడ్ లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అజిత్పవార్.. ప
Pawar Parivar | మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండేండ్ల క్రితం విడిపోయిన ‘పవార్’ కుటుంబం (Pawar Parivar) స్థానిక ఎన్నికల వేళ కలిసిపోయింది.
శివసేన ఎమ్మెల్యే శరద్ సోనావనే బుధవారం శాసనసభకు చిరుత పులి మాదిరిగా వస్ర్తాలను ధరించి వచ్చారు. మహారాష్ట్రలో చిరుత పులుల దాడులు పెరుగుతున్నాయని, తాను ఓ దశాబ్దం నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్ప