Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్యం కారణంగా సోమవారం ముంబైలో జరుగాల్సిన కీలక సమావేశం రద్దైంది. మరోవైపు అజిత్ పవార్ ఢ
ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు దుమ్మెత్తి పోస్తుంటాయి. తమది సువిశాలమైన జాతీయవాదమనీ, వాటిది సంకుచిత ప్రాంతీయ వాదమనేది ప్రధానంగా ముందుకుతెచ్చే వాదన. కానీ, ఆసేతు హిమాచలం పరచుక
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రభ మహారాష్ట్రలో క్రమంగా మసకబారుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన ఆయన ఎన్సీపీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఆయన అన్న �
మహారాష్ట్ర ఎన్నికల్లో ఫ్యామిలీ పోరు కాకరేపుతున్నది. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. పలుచోట్ల తండ్రీకూతురు, భార్యా-భర్త, బాబాయ్-అబ్బాయ్ పరస్పరం బరిలో నిలిచారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి సుప్రీంకోర్టు డెడ్లైన్ ఇచ్చింది. ఎన్నికల్లో ‘గడియారం’ గుర్తు వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వివ�
Ajit Pawar | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాబాయ్, అబ్బాయ్ మధ్య వార్ జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చిన విషయాన్ని గుర్తుచేసుకుని శరద్పవార్ విమర్శలు గుప్పించగా.. నేను ఆయనను దేవుడిలా భావ�
మహారాష్ట్ర ఎన్నికల చరిత్రలో మొదటిసారి తండ్రి కుమార్తెలు రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు. అహేరి నియోజకవర్గంలో తండ్రి, కుమార్తె పోటీ హాట్ టాపిక్గా మారింది. ఎన్సీపీ (అజిత్ పవార్) తరఫున తండ్రి ధర్మారావు బా
Zeeshan Siddique : మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కుమారుడు జీషాన్ సిద్ధిక్ .. అజిత్ పవార్కు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో జీషాన్ను వెలివేసింది. ఎమ్మెల్సీ ఎన్ని
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గడియారం గుర్తు అజిత్ పవార్ వర్గం గుర్తుగ�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. శరద్ పవార్ వర్గంతో తమకు సంబంధం లేదన్న ప్రకటనతో ‘గడియారం’ చిహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగా�
Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బారామతి నుంచి ఉప ముఖ్యమంత్రి అజ�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. కుటుంబ�