Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
IPL 2024 Auction: ఆర్సీబీకి గతంలో అనలిస్టుగా పనిచేసిన ప్రసన్న.. తన మాజీ ఫ్రాంచైజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహాలపై విమర్శలను గుప్పిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్
Aishwarya Rai | బాలీవుడ్లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్. దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధంలో వీరి మధ్య విభేదాలు తలెత్తిన దాఖలాలు లేవు. అయితే ఈ జంట విడిపోనున్నారంటూ గత కొ�
Amitabh Bachchan | మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ జంటా విడాకులు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వార్తలు ఎక్కువవుతున్నాయి. తాజాగా క�
ప్రకృతి పచ్చగా ఉంటేనే.. ప్రపంచం కళకళలాడుతుంది. జనం సంతోషంగా ఉంటారు. తరచూ థియేటర్లకు వెళ్తారు. అభిమాన తారల చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఎంత సెలెబ్రిటీలైనా కథా నాయికలూ సంఘజీవులే. భూగోళానికి ముంచ�
Aishwarya Rai | ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఓ వార్తాసంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో షాహిద్ అఫ్రిదీ, ఉమర్ గుల్తో కలిసి పాల్గొన్న రజాక్..అనవసరంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్న�
Abdul Razzaq: పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై విమర్శలు గుప్పించే క్రమంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ ఓ చెత్త ఉదాహరణతో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ను అవమానించాడు.
రాజమౌళి సినిమాలో లేడీ విలన్.. వినటానికి కొత్తగా ఉందికదూ.. కానీ ఫిలింవర్గాలు నిజమే అంటున్నాయి. త్వరలో మహేశ్బాబుతో ఆయన రూపొందించనున్న సినిమాలో పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట�
రీసెంట్గా 45ఏళ్ల కెరీర్ను పూర్తిచేసుకున్నారు మెగాస్టార్. నేటికీ తరగని ఇమేజ్తో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారాయన. ఈ ఏడాది చిరంజీవి చేసిన వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాలు కమర్షియల్ మాస్ ఎంటర్ట�
మహారాష్ట్ర బీజేపీ మంత్రి విజయ్కుమార్ గవిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కళ్లు ఐశ్వర్యరాయ్ కళ్లులా అందంగా ఉండాలంటే రోజూ చేపలు తినాలని ప్రజలకు సూచించారు. ‘రోజూ చేపలు తినే వారి చర్మం మృదువుగా ఉంటుం�
Aishwarya Rai | ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు కావాలంటే రోజూ చేపలు తినాలని ఓ మంత్రి సూచించారు. మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. పలువురు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ధూలే జిల్లాలోని అ�
ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకుంది బాలీవుడ్ నాయిక ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలోని నందిని పాత్రలో ఆమెకు మంచి పేరొచ్చింది. ఇలాంటి పేరు తెచ్చే క్యారెక్టర్స్ బాలీవుడ్లో మీరెందుకు చ�
‘సినిమాలను ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజించి చూడటం మంచి పద్ధతి కాదు. ప్రతి చిత్రాన్ని భారతీయ సినిమాగానే చూస్తాను’ అని చెప్పింది సీనియర్ కథానాయిక ఐశ్వర్యరాయ్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సమకాలీ�