ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉందని, సామాన్యులకు ఎయిర్ ప్యూరిఫయర్లు అందుబాటులో ఉండటం కోసం, వాటిపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి ఎందుకు తగ్గించకూడదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింద
Air Purifiers | దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్పై జీఎస్టీ తగ్గింపు (GST Cut On Air Purifiers) అంశంపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
CJI Surya Kant | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhis Air Pollution) రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయిలో నమోదైంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయర్స్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎందుకు తాత్కాలికంగా మినహాయించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు బ
Nitin Gadkari | దేశంలో అత్యంత కాలుష్య (Delhi pollution) నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా శీతాకాలం సమయంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి.
బాలల అభివృద్ధి చెందుతున్న మెదడుపై గాలి కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల భాష అభివృద్ధి, జ్ఞాపకశక్తి, మనఃస్థితి నియంత్రణలకు నష్టం జరుగుతుంది.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం (Air Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శుక్రవారం ఉదయం గాలి నాణ్యత సూచిక 380కి పడిపోయింది. తీవ్ర కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మరోవైపు ప్రపంచానికే పొగమంచు రాజధానిగా పేరుపొందిన చైనా రాజధాని బీజింగ్ గడచిన దశాబ్ద కాలంలో వాయు నాణ్యతను గణనీయ స్థాయిలో మెరుగుపరుచుకుంద