కాలుష్యం వెదజల్లడంలో ఆటోలు, బస్సులు పోటీపడుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి అన్నట్టు బుసలు కొడుతున్నాయి. మహానగరంలో వాహన కాలుష్య నమోదులో అత్యధికంగా బస్సులు, ఆటోలే ఉన్నాయి. ఇటీవల ఆర్టీఏ అధికారులు కాలుష్య వ
Mumbai Air Pollution : దేశ రాజధాని ఢిల్లీతో పోటీపడుతూ వాణిజ్య రాజధాని ముంబైలో కూడా వాయుకాలుష్యం పెరిగిపోతోంది. రోజూ గాలి నాణ్యత పడిపోతోంది. ఈ విషయాన్ని తాజా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నివేదిక తేల్చింది.
విశ్వనగరం విష వలయంలో చిక్కుకుపోతున్నది. మహానగరంపైకి అక్రమార్కులు విష వాయువులను విడుదల చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తున్నారు. పరిశ్రమలు, పలు నిర్మాణ సంస్థలు విచ్చలవిడిగా కాలుష్య కారకాలను వదులుతూ గాలిని వ�
రోజురోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం పర్యావరణ సమస్య మాత్రమే కాదు ఇది పెరుగుతున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని నిపుణులు పేర్కొంటున్నారు. నిరంతరం దగ్గు నుండి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధ
గ్రేటర్ హైదరాబాద్లో వాయు కాలుష్యం పెరగటానికి పరిశ్రమలకు ఎలాంటి సంబంధం లేదని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) క్లీన్ చిట్ ఇచ్చేసింది. పీఎం-10, పీఎం- 2.5 ధూళి కణాలతో పాటు ఇతర కాలుష్య కారకాలు వ
Delhi Polution | దేశ రాజధాని వేదికగా భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహణపై విదేశీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
PCB | కాలుష్య నియంత్రణ మండలిలో నిధుల గోల్మాల్ యథేచ్ఛగా జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దల జోక్యం పెరిగిపోయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్�
పంట వ్యర్థాల వల్ల దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కలుషితమవుతున్నదనే ఆరోపణలకు ఇక చెల్లు! త్వరలోనే ఈ వ్యర్థాలు నాణ్యమైన రోడ్లుగా మారవచ్చు. వరి దుబ్బులు, ఇతర పంటల వ్యర్థాలను రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే మెటీ�
Delhi air pollution: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ముందుగా.. కాలుష్యానికి గల కారణాలు గుర్తించాలని సూచించింది.
ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉందని, సామాన్యులకు ఎయిర్ ప్యూరిఫయర్లు అందుబాటులో ఉండటం కోసం, వాటిపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి ఎందుకు తగ్గించకూడదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింద
Air Purifiers | దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్పై జీఎస్టీ తగ్గింపు (GST Cut On Air Purifiers) అంశంపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.