ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియ షురూ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక ఘట్టానికి తెర లేచింది. 100 శాతం వాటా విక్రయం కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రా
న్యూఢిల్లీ, మార్చి 27: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతున్నది. ఈ ప్రక్రియ ఈ ఏడాది మే చివరి నాటికి పూర్తికావచ్చని పౌర విమానయాన శాఖ �
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు ఉంచాలా లేదా ఉపసంహరించాలా అన్నది
న్యూఢిల్లీ: వచ్చే 64 రోజుల్లో ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ)కి నూతన యాజమాన్యం ఖరారవుతుందని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. వచ్చే
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఈసారి ఫలప్రదమవుతాయని, నిర్ధిష్ట సమయానికి ఈ ప్రక్రియ పురోగతి సాగుతోందని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. గతంలో ఎయిర్ ఇండియా ప్రైవ�