హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో సుమారు 300 కోట్ల నగదును డీఆర్ఐ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. విదేశాలకు పర్ఫ్యూమ్లను అమ్మి అక్ర�
Asadduddin Owaisi | మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాలంలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మహిళల వివాహ వయసు పెంచేదుకు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం �
Asaduddin Owaisi: వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్,
జైపూర్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. మరో నెలన్నర రోజుల్లో రాజస్థాన్లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జైపూర�
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతులు హత్యకు గురైన లఖింపూర్ ఖేరీని తాను సందర్శిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు సం�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరులో తమ పార్టీ అభ్యర�
లక్నో : యూపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లింలు జయకేతనం ఎగురవేస్తారని అన్నారు. అయోధ్య
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏఐఎంఐఎం సన్నద్ధమవుతోంది. ఈనెల 7న అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్�
ఎంఐఎం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ | అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధికారిక ట్విట్టర్ ఖాతాను ఆదివారం దుండగులు హ్యాక్ చేశారు. ఖాతా పేరు మార్�