ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఒక లెక్క అయితే ఎనుమాముల మార్కెట్ది మరోలెక్క అన్నట్టు సాగుతున్నది. మొత్తం 18 వ్యవసాయ మార్కెట్లలో ఆ మాటకొస్తే ఆసియాలోనే అతి పెద్దదైన ఎనుమాముల మార్కెట్�
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, సూ ర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పంట చేతికొచ్చిన వేళ అకాల వర్షం రైతన్నను ఆగం చేసింది. వర్షానికి వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. శనివారం ఉదయం ఉరుములు, గాలివానతో మొదలు కాగా ఉమ్మడి జిల్లాలోని పల�
వ్యవసాయ మార్కెట్లలో రైతులకు జరుగుతున్న దగాపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకపోతే కఠినచర్యలు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీచ
ప్రతికూల పరిస్థితిలోనూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని మించిన ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. పత్తి, అపరాల పంటల దిగుబడి ఈ ఏడాది ఆశించిన మేర రాకపో�
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెట్లకు ఆదాయం సమకూర్చుకునే విషయంలో టార్గెట్ విధించింది. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈసారి మార్కెట్ల ఆదాయం భిన్నంగా కనిపిస్తుండడంతో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంట�
వ్య వసాయ మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించడంతో, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మా ట్లాడారు. రైతులు, వ్�
వ్యవసాయ మార్కెట్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చిందని, 1-10 ప్రొఫార్మాస్ పేరిట ఆన్లైన్లో ప్రతీది నిక్షిప్తం చేస్తున్నామని జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి పద్మావతి తెలిపా�
MLA Chirumurthy Lingaiah | తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో వ్యవసాయ మార్కెట్లు బలోపేతం అయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Mla Chirumarthy Lingaiah) అన్నారు .
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా.. మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఏటా ఐకేపీ, పీఏసీసీఎస్, వ్యవసా య మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో �
ఉల్లి.. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నది. రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి లో ఉన్నారు. లాభాలు లేకున్నా ఫర్వాలేదు.. కానీ పెట్టుబడులు వస్తే చాలు ఆనే ఆలోచనలో అన్నదాతలు ఉన్నా రు.
వ్యవసాయ మార్కెట్లలో కార్యకలాపాలపై ఉన్న అనిశ్చితికి తెర లైసెన్సులపై ప్రత్యేక పరిశీలన ప్రతి నెలా పర్చేజ్ రిటర్నులు సమర్పించేలా చర్యలు ఆదాయం పెంపుపై అధికారుల కసరత్తు ముకరంపుర, ఫిబ్రవరి 9: వ్యవసాయ మార్కె�