ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పూర్తిగా అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వారి కనుసన్నల్లోనే సంఘం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికార పార్టీ నేతల చ�
బాదేపల్లి వ్యవసాయ మార్కె ట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తాయి. దీంతో మార్కెట్ యార్డు షెడ్లతోపాటు ఆవరణ పూర్తిగా వ్యవసాయ ఉత్తత్తులతో నిండిపోయింది. ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ ఆముదాలు, పొద్దుతిరుగ�
రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా క్రయ విక్రయాలను సులభతరం చేసేందుకు తెచ్చిన డిజిటల్ వ్యవసాయ వాణిజ్య వేదిక ఈనామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్) పథకం జనగామ వ్యవసాయ మార్కెట్లో నామ్కే వాస్తేగా మి�
ఈ ఏడాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. బడ్జెట్లో కోత పెట్టడం అన్యాయమని తెలంగాణ రైతు సంఘం విమర్శించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి టీ సా
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటిడ్ (టీజీఎస్పీడీసీఎల్)కు బకాయి ఉన్న విద్యుత్తు బకాయిలు మొత్తంలో సగం రూ.54 కోట్లు తక్షణం చెల్లించాలని గీతం ట్రస్టును హైకోర్టు ఆదేశించింది. ఇందుకు మూడు �
ప్రముఖ భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఇఏ సిద్ధిక్ (88) గురువారం కన్నుమూశారు. సిద్ధిక్ వరి పరిశోధకుడిగా, జన్యు శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారు. జాతీయ వ్యవసాయ శాస్త్ర అకాడమీ (ఎన్ఏఏఎస్-నాస్) ఫెలో�
మొంథా తుఫాన్ అక్టోబర్, నవంబర్ నెలల్లో విరుచుకుపడింది. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో నీటిలో మునుగగా, అప్పటికే కోతలు పూర్తయి చేసిన వరి కుప్�
రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలిందని, మరో రైతు మృతి ద్వారా ఈ విషయం రుజువైందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవినాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా�
మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడుదుల వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో ప�
పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. పెగడపల్లి మండలం నామాపూర్ లో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాని�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. పల్లెల్లో సాగు సందడి మొదలైంది. వానకాలం వ్యవసాయ సాగులో రైతులు, కూలీలు బిజీ అయ్యారు. విత్తనాలు విత్తుకోవడం, కలుపు మొక్కలను తొలగించడం, పురుగు మందులు పిచిక�
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో SC, ST మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశా