ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్ ఛార్జీ జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా ఆస్పత్రిలో 50 బెడ్స్ నుండి 100 బెడ్స్ గా రూ.13కోట్ల 75లక్షలతో అప్ గ్రేడేషన్ శుక్రవారం ప్రారంభిం
ఏజెన్సీ చేతిలో మోసపోయిన మహబూబాబాద్ జిల్లావాసి కాంబోడియా దేశంలో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ మాలోత్ కవిత అతడితో ఫోన్లో మాట్లాడి భారత్కు తీసుకొచ్చేందుకు కృష�
ఏజెన్సీలో నీటి ప్రాజెక్ట్లు తక్కువ. దీనికితోడు బీడు భూములు. సాగునీటి సౌకర్యం సరిగా లేక కేవలం వర్షాధార పంటలే సాగు చేస్తుండేవారు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వస్తుండడంతో రైతులు కూడా నష్టపోయిన సందర్భ�
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట�
స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్ను ప్రవేశపెడతామ
=దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆటోమొబైల్ తయారీ సంస్థలు వీటి కెపాసిటీని అమాంతం పెంచుకుంటున్నాయి. వచ్చే మూడేండ్లకాలంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి
భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను అధికార యంత్రాంగం సమీప దవాఖానలకు తరలిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన గర్భి�
7.8 శాతం నుంచి 7.3 శాతానికి న్యూఢిల్లీ, మే 18: ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బ ణం కారణంగా భారత్ వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సం�