ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్ ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుడులో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అబ్కమారి జిల్లా గవర్నర్ ఖుదాదాద్ తయ్యద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు
సెప్టెంటర్ 11 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన వేగంగా అమలవుతున్నది. ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 44 శాతం బలగాల ఉపసంహరణ పూర్తి
పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ప్రాక్సీ వార్ చేస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మాండ్ ప్రావిన్స్లో వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ సైనిక అధికారి ఒకరు మరణించారు.
అమెరికాకు చెందిన బలగాలను ఆపరేట్ చేయడానికి అనుమతించొద్దని ఆఫ్ఘనిస్తాన్ పొరుగుదేశాలను తాలిబాన్ ఉగ్రవాదులు హెచ్చరించారు. అలా వారికి అనుమతించడం చాలా పెద్ద తప్పవుతుందని భయపెట్టే ప్రయ
ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను అమెరికా ఉపసంహరించుకోవడం ప్రారంభం కాగానే, ఇటు తాలిబాన్ ఉగ్రవాదులు తమ పరిధిని విస్తరించడం ప్రారంభించారు. కొన్ని వారాల వ్యవధిలోనే మూడు జిల్లాలను తమ ఆధీనంలోకి �
ఆఫ్ఘనిస్తాన్లోని జల్రేజ్ జిల్లాను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. వారి చేతుల్లో నుంచి జిల్లాను విడిపించేందుకు సైన్యం పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ సమీపంలో ఉన్న ఓ మసీదులో ఇవాళ పేలుడు సంఘటన జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మృతిచెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారు. రంజాన్ ప్రార్థనలు జ
అఫ్ఘనిస్తాన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారు. గత 24 గంటల్లో 80 మంది తాలిబాన్లు చనిపోయినట్లు, మరో 60 మంది గాయపడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి
అఫ్ఘనిస్తాన్ నుంచి ఆమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మే 1 వ తేదీ నుంచి తన సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలుస్తున్నది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుని, అటు టర్కీలో శాంతి సమావేశాలు నిర్వహించినా.. వారితో తమ పోరు ఎప్పటికీ ముగియదు అని అల్ ఖైదా ప్రకటించింది.