బాగ్రం ఎయిర్బేస్ నుంచి నిష్క్రమణ 2 దశాబ్దాల యుద్ధానికి ముగింపు..! కాబూల్, జూలై 2: సుమారు రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగాయి. అల్ఖైదాను అంతం చేయాలనే లక్ష్యంతో అఫ్ఘాన్�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ నేతలతో భారత విదేశాంగమంత్రి జైశంకర్ సమావేశమయ్యారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిబన్ నేతలతో జైశంకర్ భేటీ అయ్యారని
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తమ విధానాలు, ఉద్దేశాలను పూర్తిగా స్పష్టం చేసింది. తాము ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పింది. ఇదే సమయంలో ఆఫ్ఘన్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయా
దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త అర్హత టోర్నీలో మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ గోల్కీపర్ ఒవైస్ అజీజి(75ని) తప్పిదంతో భారత్కు 1-0 ఆధ
దోహా: ఖతార్ పర్యటనలో చివరి పోరుకు భారత ఫుట్బాల్ జట్టు సిద్ధమైంది. 2022 ఫిఫా ప్రపంచకప్, 2023 ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసి�
ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర హింసల మధ్య ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అమెరికా రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ ప్రతినిధి బృందం వైట్ హౌస్ సందేశాన్ని అష్రఫ్ ఘనీకి అందించింది
ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్ ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుడులో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అబ్కమారి జిల్లా గవర్నర్ ఖుదాదాద్ తయ్యద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు
సెప్టెంటర్ 11 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన వేగంగా అమలవుతున్నది. ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 44 శాతం బలగాల ఉపసంహరణ పూర్తి
పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ప్రాక్సీ వార్ చేస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మాండ్ ప్రావిన్స్లో వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ సైనిక అధికారి ఒకరు మరణించారు.
అమెరికాకు చెందిన బలగాలను ఆపరేట్ చేయడానికి అనుమతించొద్దని ఆఫ్ఘనిస్తాన్ పొరుగుదేశాలను తాలిబాన్ ఉగ్రవాదులు హెచ్చరించారు. అలా వారికి అనుమతించడం చాలా పెద్ద తప్పవుతుందని భయపెట్టే ప్రయ
ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను అమెరికా ఉపసంహరించుకోవడం ప్రారంభం కాగానే, ఇటు తాలిబాన్ ఉగ్రవాదులు తమ పరిధిని విస్తరించడం ప్రారంభించారు. కొన్ని వారాల వ్యవధిలోనే మూడు జిల్లాలను తమ ఆధీనంలోకి �
ఆఫ్ఘనిస్తాన్లోని జల్రేజ్ జిల్లాను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. వారి చేతుల్లో నుంచి జిల్లాను విడిపించేందుకు సైన్యం పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ సమీపంలో ఉన్న ఓ మసీదులో ఇవాళ పేలుడు సంఘటన జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మృతిచెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారు. రంజాన్ ప్రార్థనలు జ