అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తోంది.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను రక్షించినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.
తాలిబన్లు| ఆఫ్ఘనిస్థాన్లోని ఒక్కో నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోని సగభానికిపైగా తాలిబన్ల ఆధీనంలో ఉండగా, తాజాగా దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా వారి వశమైంది.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మెల్లగా మళ్లీ తాలిబన్ల రాజ్యం వస్తోంది. తాలిబన్ ఫైటర్లు దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు ఇండియా గిఫ్ట్గా
కాబుల్: తాలిబన్ ( Taliban ) ఫైటర్లు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి అమెరికా బలగాలు వెనక్కి తగ్గిన తర్వాత తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. దీనిపై అమెరికా ఇంటె
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరో 90 రోజుల్లో తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇప్పటికే పలు రాష్ర్టాల రాజధానులను హస్తగతం చేసుకున్న తాలిబన్లు క
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ను స్వాధీనం చే
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆ�
కాబూల్: ఆప్ఘనిస్థాన్లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక విమానం పంపించారు. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల�
Congress demand : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిపోతున్నందున వెంటనే అక్కడ ఉన్న భారతీయులను రప్పించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆఫ్ఘాన్లో ఉన్న హిందువులు, సిక్కులకు ఏద�