దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘనీ.. హత్యలో తమ ప్రమేయం లేదన్న తాలిబన్లుకాబూల్, జూలై 16: ఆఫ్ఘనిస్థాన్లో భద్రతా బలగాలు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ �
కాబుల్: అమెరికా, నాటో దళాలు ఉపసంహరణ మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో మళ్లీ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వార్నింగ్ ప్రకటన జారీ చేశారు. 15 ఏళ్లు దాటిన అమ్మాయిల జాబితాతో పాటు 45 ఏళ్ల లోపు ఉన్న
న్యూఢిల్లీ: ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో మృతి చెందారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్కు పని చేస్తున్న ఆయన.. గురువారం రాత్రి కాందహార్�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో తాలిబన్లు ఓ చెక్పోస్టును ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పాకిస్థాన్ కరెన్సీకి చెందిన సుమారు మూడు బిలియన్ల రూపాయల నోట్ల కట్టలను తాలిబన్లు స్వాధీనం చేస
బెర్లిన్: ఆప్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ మొదలైన విషయం తెలిసిందే. దీన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తప్పుపట్టారు. నాటో దళాలు వెనక్కి వెళ్లడం వల్ల .. ఆఫ్ఘన్ పౌరులను తాలిబన్�
85 శాతం భూభాగం వారి ఆధీనంలోకి.. సరిహద్దు ప్రాంతాలన్నీ వారి గుప్పిట్లోనే బయటి సాయం అందవద్దనే ఈ వ్యూహం అమెరికా దళాలు వెళ్లగానే మరింత దూకుడు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ల పాలన వస్తుందా? అక్కడి ప్రభుత్వాన్న�
కాబూల్, జూలై 9: ఆఫ్ఘనిస్థాన్లో 85% కంటే ఎక్కువ భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబన్ శుక్రవారం ప్రకటించుకొన్నది. దీనిపై ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దిగజారిపోతున్నదని పాకిస్థ�
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లోని 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉన్నదని తాలిబాన్ ప్రకటించింది. అమెరికా సైనిక బలగాలు వెనుదిరిగిన తర్వాత సరిహద్దు పట్టణం ఇస్లాం ఖాలాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో
బాగ్రం ఎయిర్బేస్ నుంచి నిష్క్రమణ 2 దశాబ్దాల యుద్ధానికి ముగింపు..! కాబూల్, జూలై 2: సుమారు రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగాయి. అల్ఖైదాను అంతం చేయాలనే లక్ష్యంతో అఫ్ఘాన్�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ నేతలతో భారత విదేశాంగమంత్రి జైశంకర్ సమావేశమయ్యారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిబన్ నేతలతో జైశంకర్ భేటీ అయ్యారని
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తమ విధానాలు, ఉద్దేశాలను పూర్తిగా స్పష్టం చేసింది. తాము ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పింది. ఇదే సమయంలో ఆఫ్ఘన్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయా
దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త అర్హత టోర్నీలో మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ గోల్కీపర్ ఒవైస్ అజీజి(75ని) తప్పిదంతో భారత్కు 1-0 ఆధ
దోహా: ఖతార్ పర్యటనలో చివరి పోరుకు భారత ఫుట్బాల్ జట్టు సిద్ధమైంది. 2022 ఫిఫా ప్రపంచకప్, 2023 ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసి�
ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర హింసల మధ్య ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అమెరికా రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ ప్రతినిధి బృందం వైట్ హౌస్ సందేశాన్ని అష్రఫ్ ఘనీకి అందించింది