Talibans Capture : అఫ్ఘాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న జరాంజ్ నగరాన్ని హస్తగతం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలోని ప్రావిన్స్ నిమ్రుజ్ రాజధాని జరాంజ్. ఈ విషయాన్ని అఫ్ఘాన్ అధికారులు ధ్రువీకరించారు.
రక్షణ లేదు| ఆఫ్ఘానిస్థాన్లో ఉన్న తమ పౌరులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సూచించింది. ఆఫ్ఘాన్లో నానాటికి పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అక్కడున్న బ్రిటిష�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి చెలరేగిపోతున్నారు. ఆ దేశం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత పలు సరిహద్దు జిల్లాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలపై ఆంక్షలు, క
కాబూల్: ముఖానికి ముసుగు వేసుకోని మహిళను తాలిబన్లు గన్తో కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆఫ్ఘనిస్థాన్ టైమ్స్ పేర్కొంది. బల్ఖ్ జిల్లా కేంద్రానికి కారులో
Taliban‘s attack : ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా మహమ్మదీని తాలిబాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంటిపై కారు బాంబు దాడి జరిపారు. అనంతరం కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లు కూడా �
కాందహార్ విమానాశ్రయం | దక్షిణ ఆఫ్ఘనిస్తాలోని కాందహార్ విమానాశ్రయంపై తాలిబాన్లు మూడురాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రెండు రాకెట్లు ఎయిర్పోర్ట్ రన్వేపై
ఇస్లామాబాద్: తాలిబన్లు సాధారణ పౌరులు. వాళ్లేమీ మిలిటరీ కాదు. అలాంటి వాళ్లను పాకిస్థాన్ ఎలా ఏరివేయగలదు అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పీబీఎస్ న్యూస్ హవర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన
ప్రముఖ హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ అకా ఖాసా జవాన్ను కూడా కిడ్నాప్ చేసి చంపేశారు. కందహార్ ప్రావిన్స్లో ఈయన్ని హతమార్చారు. అయితే హత్యకు ముందు జరిగిన సంఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు విడుదలైంది.
ఆఫ్ఘనిస్తాన్లో గత ఆరు నెలల్లో జరిగిన హింసలో మరణించిన వారిపై ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న హింస ఫలితంగా 2021 మొదటి 6 నెలల్లో రికార్డు స్థాయిలో ప్రాణనష్టం సంభవించి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని 31 ప్రావిన్సుల్లో అధికారులు నైట్ కర్ఫ్యూ విధించారు. తాలిబాన్ ఉగ్రవాదుల హింసాకాండను అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఆఫ్ఘాన్ అధికారులు శనివారం దేశంలోని 31 ప్రావిన్సులలో నైట్ కర్ఫ్
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇవాళ రాకెట్ దాడి జరిగింది. కనీసం మూడు రాకెట్లు వివిధ ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది. ఈద్ అల్ అదా(బక్రీద్) పర్వదినం నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం తమ దేశంలోకి పది వేల మంది జిహదీలను పంపించిందని ఘనీ ఆరోపించారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్, ఆ దేశ మ�
ఆఫ్ఘనిస్తాన్ కందహార్లో శుక్రవారం భారత ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతిపై తాలిబాన్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. డానిష్ సిద్దిఖీ మరణంతో మేమెంతో బాధపడుతున్నామని తాలిబాన్ ప్రతినిధి జబీల్లా ముజాహి�