ఆఫ్ఘనిస్తాన్లో గత ఆరు నెలల్లో జరిగిన హింసలో మరణించిన వారిపై ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న హింస ఫలితంగా 2021 మొదటి 6 నెలల్లో రికార్డు స్థాయిలో ప్రాణనష్టం సంభవించి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని 31 ప్రావిన్సుల్లో అధికారులు నైట్ కర్ఫ్యూ విధించారు. తాలిబాన్ ఉగ్రవాదుల హింసాకాండను అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఆఫ్ఘాన్ అధికారులు శనివారం దేశంలోని 31 ప్రావిన్సులలో నైట్ కర్ఫ్
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇవాళ రాకెట్ దాడి జరిగింది. కనీసం మూడు రాకెట్లు వివిధ ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది. ఈద్ అల్ అదా(బక్రీద్) పర్వదినం నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం తమ దేశంలోకి పది వేల మంది జిహదీలను పంపించిందని ఘనీ ఆరోపించారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్, ఆ దేశ మ�
ఆఫ్ఘనిస్తాన్ కందహార్లో శుక్రవారం భారత ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతిపై తాలిబాన్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. డానిష్ సిద్దిఖీ మరణంతో మేమెంతో బాధపడుతున్నామని తాలిబాన్ ప్రతినిధి జబీల్లా ముజాహి�
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘనీ.. హత్యలో తమ ప్రమేయం లేదన్న తాలిబన్లుకాబూల్, జూలై 16: ఆఫ్ఘనిస్థాన్లో భద్రతా బలగాలు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ �
కాబుల్: అమెరికా, నాటో దళాలు ఉపసంహరణ మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో మళ్లీ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వార్నింగ్ ప్రకటన జారీ చేశారు. 15 ఏళ్లు దాటిన అమ్మాయిల జాబితాతో పాటు 45 ఏళ్ల లోపు ఉన్న
న్యూఢిల్లీ: ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో మృతి చెందారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్కు పని చేస్తున్న ఆయన.. గురువారం రాత్రి కాందహార్�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో తాలిబన్లు ఓ చెక్పోస్టును ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పాకిస్థాన్ కరెన్సీకి చెందిన సుమారు మూడు బిలియన్ల రూపాయల నోట్ల కట్టలను తాలిబన్లు స్వాధీనం చేస
బెర్లిన్: ఆప్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ మొదలైన విషయం తెలిసిందే. దీన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తప్పుపట్టారు. నాటో దళాలు వెనక్కి వెళ్లడం వల్ల .. ఆఫ్ఘన్ పౌరులను తాలిబన్�
85 శాతం భూభాగం వారి ఆధీనంలోకి.. సరిహద్దు ప్రాంతాలన్నీ వారి గుప్పిట్లోనే బయటి సాయం అందవద్దనే ఈ వ్యూహం అమెరికా దళాలు వెళ్లగానే మరింత దూకుడు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ల పాలన వస్తుందా? అక్కడి ప్రభుత్వాన్న�
కాబూల్, జూలై 9: ఆఫ్ఘనిస్థాన్లో 85% కంటే ఎక్కువ భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబన్ శుక్రవారం ప్రకటించుకొన్నది. దీనిపై ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దిగజారిపోతున్నదని పాకిస్థ�
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లోని 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉన్నదని తాలిబాన్ ప్రకటించింది. అమెరికా సైనిక బలగాలు వెనుదిరిగిన తర్వాత సరిహద్దు పట్టణం ఇస్లాం ఖాలాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో