ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆ�
కాబూల్: ఆప్ఘనిస్థాన్లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక విమానం పంపించారు. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల�
Congress demand : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిపోతున్నందున వెంటనే అక్కడ ఉన్న భారతీయులను రప్పించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆఫ్ఘాన్లో ఉన్న హిందువులు, సిక్కులకు ఏద�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు తొలగించిన సిక్కు మత జెండాను పునరుద్ధరించారు. తూర్పు ఆఫ్ఘనిస్థాన్లోని పక్తియా ప్రావిన్స్లో ప్రసిద్ధ గురుద్వారా వద్ద సిక్కు మత జెండాను తాలిబన్లు గురువారం తొలగించార
Talibans Capture : అఫ్ఘాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న జరాంజ్ నగరాన్ని హస్తగతం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలోని ప్రావిన్స్ నిమ్రుజ్ రాజధాని జరాంజ్. ఈ విషయాన్ని అఫ్ఘాన్ అధికారులు ధ్రువీకరించారు.
రక్షణ లేదు| ఆఫ్ఘానిస్థాన్లో ఉన్న తమ పౌరులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సూచించింది. ఆఫ్ఘాన్లో నానాటికి పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అక్కడున్న బ్రిటిష�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి చెలరేగిపోతున్నారు. ఆ దేశం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత పలు సరిహద్దు జిల్లాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలపై ఆంక్షలు, క
కాబూల్: ముఖానికి ముసుగు వేసుకోని మహిళను తాలిబన్లు గన్తో కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆఫ్ఘనిస్థాన్ టైమ్స్ పేర్కొంది. బల్ఖ్ జిల్లా కేంద్రానికి కారులో
Taliban‘s attack : ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా మహమ్మదీని తాలిబాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంటిపై కారు బాంబు దాడి జరిపారు. అనంతరం కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లు కూడా �
కాందహార్ విమానాశ్రయం | దక్షిణ ఆఫ్ఘనిస్తాలోని కాందహార్ విమానాశ్రయంపై తాలిబాన్లు మూడురాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రెండు రాకెట్లు ఎయిర్పోర్ట్ రన్వేపై
ఇస్లామాబాద్: తాలిబన్లు సాధారణ పౌరులు. వాళ్లేమీ మిలిటరీ కాదు. అలాంటి వాళ్లను పాకిస్థాన్ ఎలా ఏరివేయగలదు అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పీబీఎస్ న్యూస్ హవర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన
ప్రముఖ హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ అకా ఖాసా జవాన్ను కూడా కిడ్నాప్ చేసి చంపేశారు. కందహార్ ప్రావిన్స్లో ఈయన్ని హతమార్చారు. అయితే హత్యకు ముందు జరిగిన సంఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు విడుదలైంది.