న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కాబూల్లో ఉన్న ఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భ�
joe biden : ఆఫ్ఘన్లో బలగాల ఉపసంహరణపై అమెరికా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు! | ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో, బలగాల ఉపసంహరణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ ను�
ఆఫ్ఘనిస్థాన్లో చీకటి చరిత్ర పునరావృతమవుతున్నది. ప్రపంచ ప్రసిద్ధ బమియాన్ బుద్ధ విగ్రహాలను కూల్చివేసిన తాలిబన్లు మళ్లీ ఆ దేశాన్ని ఏలబోతున్నారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు రాజధాని కాబూల్లోని వ�
ప్రస్తుతం అఫ్ఘనిస్థాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రపంచం మొత్తం తెలుసు. తాలిబన్లు.. అఫ్ఘాన్ మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. అఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుంద�
Joe Biden : ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్ పట్టు సాధించడానికి అగ్రరాజ్యం అమెరికానే ముమ్మాటికి కారణమనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు పత్రికలతోపాటు బ్రిటన్ నుంచి వెలువడుతున్న
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని జర్మనీ విమర్శించింది. ఆ దేశం నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంలో కొంత అమెరికా దేశీయ రాజకీయాల పాత్ర కూడా ఉన్నదని జర్
బీజింగ్ : ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో జరుగుతున్న పరిణామాలపై డ్రాగన్ దేశం చైనా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కట్టే సంఘటన ఇది. ఎలాగైనా సరే దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వేల మంది ఆఫ్ఘన్లు.. ఎయిర్పోర్ట్లోకి దూసుకొస్తున్నారు. ఏ విమా
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడో సాయుధ సామ్రాజ్యంగా మారింది. ఎన్నికైన ప్రభుత్వ నేత దేశం విడిచి పారిపోవడంతో.. తాలిబన్ ఫైటర్లు ఆ దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం కాబూల్ ( Kabul ) నగరాన్ని ఆక్రమించ�
Ashraf Ghani : దేశం విడిచి పారిపోయాడనే అపవాదు రాకుండా ఉండేందుకు అష్రఫ్ ఘనీ దేశ పౌరులను ఉద్దేశించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ లేఖలో తానెందుకు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే విషయాలను...
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్లో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భావిస్తున్న అ�