PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) ఉత్తరాఖండ్ (Uttarakhand) లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే (Aerial survey) చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్సు ద్వారా నక్ష పథకంలో భాగంగా ప్రణాళిక లేని పట్టణాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సర్వే చేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. హె
Khammam | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు(Heavy rains) పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని వరద ప�
Aerial Survey | ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా అతలకుతలమైన విజయవాడ (Vijayawada) నగరాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ గురువారం ఏరియల్ సర్వేనిర్వహించారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కేరళ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కన్నూరు విమానాశ్రయం నుంచి వయనాడ్ (Wayanad) చేరుకున్నారు. కొండచరియలు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే (aerial survey) చేపట్టారు.
కేంద్రం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది. రైల్వేలైన్ బొగ్గు, స�
CM KCR | గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది
Tirath Singh Rawat: ఉత్తరాఖండ్లో హిమపాతం సంభవించిన ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీగా మంచుకురవడంతో శుక్రవారం సాయంత్రం మంచు దిబ్బలు విరిగిపడిన