అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష సోమవారం సజావుగా ముగిసింది. ఈ పరీక్ష ద్వారా సివిల్ విభాగంలో 1,180 ఏఈఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఉదయం పేపర్1(62.89%)కు 13,947 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పేపర్2 ((62.90%)కు 13,
సివిల్ విభాగంలో 1,180 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం జరిగిన పరీక్షకు 60 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 83 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. మ
TSPSC | హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 21, 22వ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో సిట్ మరో నలుగురిని మంగళవారం అరెస్ట్ చేసింది. వీళ్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ వద్ద ఏఈ, ఏఈఈ పరీక్ష పత్రాలను కొన్న ఇద్దరు దళారుల నుంచి ప్రశ్నపత్రాన్ని కొన్నారు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష సోమవారం సజావుగా నిర్వహించారు. ఉదయం పేపర్-1 పరీక్షకు 11,102 మంది రాగా, మధ్యాహ్నం పేపర్2కు 11,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారం, మంగళవారాల్లో ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించను న్నారు.
TSPSC | రాష్ట్రంలో మే నెలంతా పరీక్షల బిజీ షెడ్యూల్ నమోదైంది. 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తున్నది. అత్యధికంగా 1,5