ఇంటర్మీడియట్కు డిప్లొమా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సైతం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేసింది.
Counseling | ఇంజినీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభం అవుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ అధ్యయన కేంద్రం కో ఆర్డి�
Pawan Kalyan | పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా ముద్దుల తనయుడు మార్క్ శంకర్ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. సింగపూర్లోని స్కూల్లో తాను చదువుకుంటుండగా, ఆ స్కూల్లో జరిగిన అగ్
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్కు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గాయి. నిరుడు 92 వేల దరఖాస్తులు రాగా, మంగళవారం వరకు 79 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 77 వేల మంది మాత్రమే ఫీజు చెల్లిం
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలతోపాటు 6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీక�
JP Nadda : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నీట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ ప్రవేశపెట్టకముందు దేశంలో వైద్య విద్య వ్యాపారంగా ఉందని, పీజీ సీట్లు అప్పట్లో రూ. 8 కోట్ల నుంచి రూ. 13 కోట్లకు అమ్మకానికి పెట్టేవారని
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సంస్థలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన�
2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. పదో తరగతి ఉత్తీర్ణులై ఇప్పటివరకు ఇప్పటి వరకు అడ్మిషన్ తీసుకోని విద్యార్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవచ్�
ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ కోసం ఈ నెల 16 నుంచి దోస్త్ వెబ్సైట్�
వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి 2023-24 సంవత్సరానికి ఆన్లైన్లో అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల అధ్యాపకులు కోరారు. కళాశాల అధ్యాపక�
లాసెట్లో అర్హత సాధించి సీటు లభించని వారు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనాలని ఆదర్శ లా కళాశాల కరస్పాండెంట్ బూర విద్యాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతిభారాథోడ్ శనివారం ఒక ప్రకటనలో తెల�
ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రికార్డుస్థాయి అడ్మిషన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 14 కాలేజీల్లో వెయ్యికిపైగా చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అది మొత్తం మూడేండ్లలో కాదు.. కేవలం డిగ్రీ ఫస్టియర
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశా