వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి 2023-24 సంవత్సరానికి ఆన్లైన్లో అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల అధ్యాపకులు కోరారు. కళాశాల అధ్యాపక�
లాసెట్లో అర్హత సాధించి సీటు లభించని వారు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనాలని ఆదర్శ లా కళాశాల కరస్పాండెంట్ బూర విద్యాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతిభారాథోడ్ శనివారం ఒక ప్రకటనలో తెల�
ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రికార్డుస్థాయి అడ్మిషన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 14 కాలేజీల్లో వెయ్యికిపైగా చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అది మొత్తం మూడేండ్లలో కాదు.. కేవలం డిగ్రీ ఫస్టియర
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశా
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారత విద్యార్థులకు సాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశీ వర్సిటీల్లో వారికి ప్రవేశాలను కల్పిం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు బారులుదీరుతున్న విద్యార్థులు మహబూబ్నగర్లోఅడ్మిషన్లు ఫుల్ ప్రైవేట్ దోపిడీతో సర్కార్ బాట కళాశాలల్లో పెరిగిన ప్రమాణాలు గురుకులాల్లోనూ ఇంటర్ అప్గ్రేడేషన�
రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీ(2022-23)లో విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది. డైరెక్టర్ సతీశ్కుమార్ ఇటీవల విడుదల చేశారు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అత్యధిక సంఖ్యలో జరుగుతు�
న్యూయార్క్ : కూతురి భవిష్యత్ను పణంగా పెట్టిన అమెరికన్ ఆంటీ మాస్టర్ స్కెచ్ వేసి అడ్డంగా బుక్ అయింది . లౌరా అనే 48 ఏండ్ల మహిళ తన 22 ఏండ్ల కూతురు లౌరెన్ పేరుతో యూనివర్సిటీలో జాయిన్ కావడంతో పాటు రుణాల�
షాద్నగర్రూరల్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ల గడువును నవంబర్ 15వరకు పెంచినట్లు టీఓఎస్ఎస్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి�
ఎంబీఏ కోర్సులో ప్రవేశం | డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్, కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీఏ (హాస్ప�
గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు పోటీపడుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలకు విశేష ఆదరణ లభిస్తున్నదనడానికి ఈ చిత్రం నిదర్శనంగా నిలు
విజయం అందరికీ చాలా ముఖ్యమైంది. చాలా ఆనందాన్ని తెస్తుంది. మీరు చేరాలనుకుంటున్న విశ్వవిద్యాలయం నుంచి వచ్చే ప్రవేశ అనుమతి లేఖను స్వీకరించడం అటువంటి క్షణం. ఎంతో ఆత్రుతతో ఆ పత్రాన్ని తెరిచి, శుభాకాంక్షలు అని