ప్రతిపక్ష నాయకులు మహిళల ను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప వారి ఆత్మగౌరవానికి పాటు పడడంలేరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం రాత్రి మండలంలోని మసాల (బీ) గ్రా మ పరిధిలోని 12 గ్రామా�
ఎన్నికల వేళ గ్రామాల్లోకి మో సగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న కోరారు. మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పా టు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతి�
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆసరాగా నిలుస్తూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలుస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో బంగారిగూడ పరిధిలో నివసి�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించిందని.. గతంలో రూ.400 ఉన్న ధరను రూ.1,200 చేసిన ఘనత కమలం పార్టీకే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. మావల మండల కేంద్రంలోని మసీదు ఆవరణలో రూ.20 లక్షల వ్య యంతో నిర్మించిన దుకాణ సముదాయాలను సోమవారం ఆయన ప్రారంబించారు. ముందుగా గ్రామా
ప్రభుత్వం నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలో ఎన్టీటీ డాటా బేస్ సొల్యూషన్స్ ఐటీ పరిశ్రమను గురువారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా జో�
కవులు, రచయితలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జైనథ్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఆవరణలో ప్రముఖ కవి చిందం ఆశన్న రచించిన స్వామి వారి శతకం పద్యకావ్యాన�
గ్రామీణ యువత క్రీడా రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీ
కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని, ఆ పార్టీ ఆలయాల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని కైలాస్నగర్ పోచమ్మ తల్లి ఆ
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే ఏండ్లనాటి సమస్యలకు పరిష్కారం చూపగలిగామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులుపడ్డ పట్టణ ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామ�
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పరిశీలనకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, దేగాం గ్రామంలోని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మర్యాదపూర్వకం�
త్వరలోనే జిల్లా కేంద్రంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ ఏర్పాటు చేసి 800 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ�
ఆర్ఎంపీల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా పూర్తి సహకారం అందించడంతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం నేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని గెజిటెడ్ నంబర్.1 ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బోధనోపకరణల మేళ