14 ఏండ్ల ఉద్యమం.. ఏడేండ్లుగా ప్రజా సంక్షేమం.. 21 ఏళ్ల చారిత్రక ఘట్టాలకు నిలువెత్తు సాక్ష్యం కేసీఆర్ ఇంటిపార్టీకి అండగా నిలుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్న సబ్బండ వర్
మహిళా ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసన రెండో రోజూ కొనసాగిన ఆందోళనలు బేల, ఏప్రిల్ 26: జైనథ్ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్పై చర్యలు తీసుకోవ�
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 26 :వచ్చే నెల 6 నుంచి 21 వరకు ఇంటర్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్ విద్యాశాఖ, పోలీస్ అధికారులతో కలెక్టరేట్ లో
వ్యవసాయ అనుబంధరంగాలతో ఆదాయాన్ని పెంచుకోవాలి కిసాన్మేళాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిరూరల్, ఏప్రిల్ 26: రైతులు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని బెల్లంపల్లి
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ బీసీ స్టడీ సర్కిల్ పరిశీలన ఎదులాపురం, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్న క్రమంలో అభ్యర్థులు కొలువులు సాధించే దిశగా శ్రమించాలన
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 26 : ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందాలని డీఆర్డీవో కిషన్ కూలీలకు సూచించారు. మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గురుదేవ్ చెరువు వద్ద మంగళవారం జల జీవన�
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 26 : జిల్లాలోని దవాఖానల నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలను నిల్వ లేకుండా సకాలంలో తొలగించాలని కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. కలెక్టర�
పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే జిల్లాలవారీగా ఆయా విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది.
జిల్లాలోని జైనథ్ మహిళా ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్నది. అపరవైకుంఠంలా రూపుదిద్దుకున్న పంచనారసింహుడి ఆలయానికి అనుబంధమైన పర్వత వర్ధినీ రామలింగేశ్వరాలయం వెండి వెలుగుల కైలాసాన్ని తలపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాక- కొరాట బ్యారేజ్తో పాటు హత్తిఘాట్ వద్ద పవర్హౌస్ పనులను గడువులోగా పూర్తిచేయాలని, వానకాలం నాటికి రైతులకు సాగు నీరు అందించాలని అధికారులను సీఎంవో �
దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్గావ్ గ్రామంలో హన్మాన్ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.35 లక్షలు �