రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదిలాబాద్లో వర్చువల్ విధానం ద్వారా ప్రత్యేక కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి ఎదులపురం, జూలై 15 : బాధిత
ఆదిలాబాద్ రూరల్, జూలై 15: గత ప్రభుత్వాలు ఏ నాడూ మహిళల గురించి ఆలోచించలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవాన్ని అన్ని విధాలుగా కాపాడుతున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్�
కేంద్ర బృందం సభ్యులు మిశ్రా, సురేంద్రచంద్ర నిర్మల్ టౌన్, జూలై 15: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన పనులతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర బృందం సభ్యులు ఎస్ఎన్�
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముంపు ప్రాంతాల పరిశీలన కోటపల్లి, జూలై 13 : వరదలతో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తానున్నానని, నిర్వాసితులను ఆదుకుంటానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన నేరడిగొండ, జూలై 13 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచిం చారు. మండలంలోని వరద ప్రభ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న జైనథ్, బేల మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన జైనథ్, జూలై 13 : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న హామీ ఇచ్చారు. జైనథ్, కూరలో వర�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి ఉట్నూర్ మండలం గోదరిగూడ వద్ద ఘటన చెట్టును ఢీకొన్న టాటా ఏస్ అతి వేగమే కారణం ఉట్నూర్ రూరల్, జూలై 13: పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తమను ఇంటికి తీసుకెళ్లమని చిన్నారులు తల్లి దం�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,జూలై13ః భారీ వర్షాల కారణంగా జిల్లా,మండల స్థాయి అధికారులు స్థానికంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్ధితులను అంచనా వేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు త�
ఐదో రోజూ భారీ వర్షం ఇండ్లకే పరిమితమైన జనం ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పర్యటన జలాశయాలను పరిశీలించిన మంత్రి అల్లోల నష్టం అంచనాలపై యంత్రాంగంతో సమీక్ష గర్భిణీని వాగు దాటిం�
అకాడమీ, కాంపిటీటివ్ పరీక్షలకు తేడా గుర్తించాలి తెలివితేటలే గొప్ప ఆస్తి: మంత్రి శ్రీనివాస్గౌడ్ పోటీ పరీక్షల అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన సీఎస్బీ, వేపా అకాడమీ డైరెక్టర్లు బాలలత, సీఎస్ వేపా భారీ వర
భారీ వర్షాలు.. పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, వివిధ శాఖల సహకారంతో వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు �