ప్రైవేటీకరణ అడుగులపై తపాలా ఎంప్లాయీస్ కదం కేంద్రం విధానాలపై ఆగ్రహం కార్పొరేట్ పతిపాదనలపై వెనక్కి తగ్గాలని డిమాండ్ ఉమ్మడి జిల్లాలో స్తంభించిన సేవలు ఒక్క రోజు సమ్మెలో పాల్గొన్న వెయ్యి మంది ఉద్యోగుల�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండో రోజూ వజ్రోత్సవ వేడుకలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటిన అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్లు ఆదిలాబాద్�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పొన్నారి, మావలలో ఫ్రీడం పార్కుల ప్రారంభం తాంసి, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రో త్సవాలను విజయవంతం చేయాలని ఆదిలా బాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ కోరారు. తాంసి మండలం పొ
నిర్మల్ వైద్యకళాశాల ఏర్పాటుకు జీవో విడుదల 100 ఎంబీబీఎస్ సీట్లు.. రూ. 166 కోట్ల అంచనా వ్యయంతో కళాశాల ఏర్పాటు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో సంబురాలు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్మ�
జడ్పీ సీఈవో గణపతి ఊరురా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఇచ్చోడ, ఆగస్టు 10 : భారతవని గర్వించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని జడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. వజ్రోత్సవ వనమహోత్సవంలో భాగంగా మండల క
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి జనసంద్రమైంది. రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే మొహర్రం వేడుకలు వైభవంగా సాగాయి. హస్సేన్-హుస్సేన్ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిం చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా కొనసాగాయి. ఆదివాసీ గిరిజన గ్రామాలు, పల్లెలు, గూడేలలో ఘనంగా జరుపుకున్నారు. మొదటగా జెండా ఆవిష్కరించి..
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలపైనా కక్ష్య పూరిత ధోరణి అవలంబిస్తున్నది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి.