నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వాణి వినిపించనున్న జిల్లా ప్రజాప్రతినిధులు అభివృద్ధే ఎజెండాగా ముందుకు రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమ వాణిని వ�
దీర్ఘకాలిక రోగుల కోసం పాలియేటీవ్ కేర్ సెంటర్ ఏర్పాటు చివరిదశలో ఉన్న రోగుల కోసం ఆరు పడకలు సిద్ధంవైద్యం చేయలేని పేషెంట్లకు ఎంతో ఉపయోగం నిర్మల్ జిల్లా దవాఖానలో అందుబాటులోకి వచ్చిన కేంద్రం ఇంటి వద్ద స�
సంప్రదాయం ప్రకారమే పెండ్లి చేయాలి.. వస్తువులు, వాహనాలు అసలే వద్దు.. పెండ్లి చూపులకు పది మంది మాత్రమే రావాలి.. పెండ్లి కొడుకు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించాలి.. వడగాం రాయి సెంటర్ సమావేశంలో ఆదివాసుల తీర్మా
నిత్యం కూలీ పని చేస్తేగాని కడుపు నింపుకోని పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ ఇంటి నుంచే ఓ యువతి కేంద్ర బలగాల్లో చేరింది. పట్టుదలే ఆయుదంగా మార్చుకొని గన్ పట్టుకొని శిక్షణ పొందుతోంది. సీఆర్పీఎఫ్లో ఉమ్మడి జిల్ల�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు ఒక అడుగు ముందుకేసింది. ‘రోగాలు రాకుండా చూడడం, వస్తే త్వరగా ఎలా నయం చేయాలి’ అనే ఉద్దేశంతో ఆయుష్ కేంద్రాలను వెల్నెస్ సెంటర్స్గా మారుస్తూ తాజాగా ఉత్తు�
నా పేరు ఠాక్రే నిర్మల. మాది ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డోప్తాల. నేను మా గ్రామంలోని మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నా. అభయహస్తం పథకం కింద 2009 సంవత్సరం నుంచి ఏడేండ్లు యేడాదికి రూ.365 చొప్పున పైసలు కట్టిన. అప్ప�
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నది. వారి కోసం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని విద్యానగర్లో రూ.98 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు సంబ
దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని, వారి జీవితాల్లో చిరుకాంతులు నింపుతున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి అన్నారు. బేలలోని జడ్పీటీసీ కార్
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్�
అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎంపీపీ పెందూర్ అమృత్రావ్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు ప్ర�
వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేయవద్దని సీఐ చంద్రమౌళి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు శనివారం విద్య�
ఆడపిల్లలు పట్టుదలతో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏ.శైలజ అన్నారు. మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని, చదువులు, వివిధ పోటీ పరీక్షలు, స్వయం ఉపాధి లాంటి పనులు తమతో కావనే �