ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు దృష్టి సారించారు. వానకాలం ప్రారంభకావడంతో పలు రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుకుండా అధికారులు చర్య
Collector Rajarshi Shah | భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కోరారు.
ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ రాజర్షి షా దరఖాస్తులను స్వీకరించారు.
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాలుకాస్థాయి అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమా�
జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్త�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : మండలంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని వందశాతం జరిగేలా చూడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు, బీఎల్వోలకు సూచించారు. బుధవారం నేరడిగొం
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. �
ఆదిలాబాద్ : వైద్య బృందాలతో తమ ఆరోగ్య సమాచారాన్ని పంచుకోవాలని, వారు సూచించిన మందులను తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ ఇంఛార్జీ కలెక్టర్ పీఎస్ రాహుల్ రాజ్ ప్రజలను కోరారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోన