ఈనెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
జీవో నెంబర్ 59 కింద స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన డబ్బును పక్షం రోజుల్లోగా చెల్లించేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు చొరవ చూపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించార�
ధరణి పోర్టల్లో టెక్నికల్ మాడ్యూల్కు సంబంధించి సమస్యలు పరిషరించేందుకు కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ బుధవారం ఓ ప్రకటనలో త
పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ధాన్యపు రాశులు ఖాళీ అవుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధనాధన్ వడ్ల కాంటా జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఏ-గ్రేడ్ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున ధాన్య�
భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని, ప్రతి ఒకరూ చదివి హకులు, బాధ్యతలు తెలుసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బీ.ఆర్. అంబేదర