‘మాకు రేషన్ బియ్యం వస్తలేవు.. ఏ ప్రాతిపదికన రేషన్కార్డుల లిస్టు తయా రుచేశారు? అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోం.. గ్రామసభ రోజు ఎంపీడీవో, తహసీల్దార్ను నిర్బంధిస్తాం’ అంటూ మంచిర్యాల జిల్లా భీమారంనకు చెంది�
ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారానికి కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి అర్జీలను స్వీకరించార
కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఇన్చార్జి జిల్లా పౌరసరఫరా�
జిల్లాలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధ�
లోక్సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఓటరు సెల్ఫీ బోర్డులను అదనపు కలెక్టర్ మోతీ�
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం హాజీపూర్ మండలం గుడిపేట, రాపెల్లి, దొనబండ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోత
మండలంలోని దొనబండ గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సోమవారం ప్రారంభించారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలిం గ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మొదటి దశ ప్రక్రియ ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష అన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకే వరిధాన్యం కొనుగోళ్లు చేపడుతారని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వాజిద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్ల�
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్�
మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతీలాల్ అన్నారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్వంలో చందారం గ్రామంలో కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించిన మహిళలకు శనివారం
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పా�