దసరా పండుగ పూట ప్రజలకు ఆర్టీసీ అదనపు చార్జీల పేరిట షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50శాతం అదనంగా వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బతుకమ్మ, దస రా, దీపావళి పండుగలకు హైదరాబాద్తోపాటు సుదూ ర ప�
దసరా సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించారు. దీంతో సొంతూళ్లకు బయల్దేరుతున్న ప్రయాణికులతో బస్టాండ్లలో పండుగ సందడి నెలకొంది. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్-1, 2 హనుమకొండ, న�
యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు వినియోగించుకునే ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. రద్దీ సమయాల్లో కనీస చార్జీపై రెండింతలు పెంచుకునేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్ర రోడ్డు రవాణా మ�
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ తమ చందాదారులకు షాక్ ఇచ్చాయి. ఇకపై వర్షం పడుతుండగా ఫుడ్ డెలివరీ చేయాలంటే యూజర్స్ అదనంగా చార్జీలు చెల్లించాల్సిందేనని ప్రకటించాయి. ఇప్పటివరకు ప్రీమియం చం�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకవైపు రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. మరోవైపు అధిక చార్జీలు వసూలుకు ప్రణాళికలు సిద్ధం చేసింద�
పండుగలు వచ్చాయంటే చాలు ఆర్టీసీ ప్రత్యేక చార్జీల పేరిట మోత మోగిస్తున్నది. అదనపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులపైన స్పెషల్ పేరిట ఆర్థిక భారం మోపుతున్నది రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీజీఎస్ఆర్టీసీ). పండుగకోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నది.
సులభతరంగా, క్షేమంగా అందరికీ అందుబాటులో టికెట్ ధరలతో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పిన ఆర్టీసీ యంత్రాంగం పండుగ సమయాల్లో ప్రయాణికులపై అధిక భారం మోపుతున్నది. ఇప్పటికే మహిళలకు ఉచి�
పండుగ పూట ప్రయాణం భారమైంది. సంక్రాంతి పండుగ కు సొంత ఊర్లు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారిపై ఆర్టీసీ భారం మోపుతున్నది. స్షెషల్ బస్సుల పేరిట పల్లెవెలుగు బస్సులకు పట్నం బోర్డులు తగిలించి అధిక చార్జీలు ముక�
TG Govt | తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారుల స్థానంలో ఇన్చార్జిలను ప్రభుత్వం నియమించింది. టూరిజంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యుత్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్క�
IAS Transfers | తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వేస్టేషన్ల మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం పలు స్టేషన్ల మధ్య సంక్రాంతి రైళ్లు ఏర్పాటు చేశారు. కాచిగూడ-తి�
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర