విశ్వగురు ఏలుబడిలో మన దేశం వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్నదని, ఈ తరుణంలో మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అసవరం ఉందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ పిలుపునిచ్చారు. జాతిలో వైవిధ్యాన్ని చెడగొట్టే వైషమ్యాలను
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. సత్యమేవ జయతే అంటూ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేసింది.
Prakash Raj | సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.100కోట్ల పోంజీ స్కీమ్ కేసుకు సంబంధించిన కేసులో విచారణకు రావాలని ఈడ�
ముఖ్యమంత్ర కేసీఆర్ కూతురిని అయినందుకు గర్విస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము బీజేపీ మాదిరిగా కాదని, సమర్థవంత వారసత్వ రాజకీయాలను గౌరవిస్తామని శుక్రవారం ఆమె ట్వీట్ (ఎక్స్) చేశారు.
Prakash Raj | చంద్రయాన్-3 ప్రయోగాన్ని కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నటుడు ప్రకాశ్ రాజ్పై కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్స్టేషన్లో హిందూ సంస్థల నాయకులు ఆ�
మూర్ఖుని చేతిలో దేశం ఉందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని ఇది చాలా కాలం కొనసాగదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. రచయిత(ఆంధ్రజ్యోతి సంపాదకులు) కె.శ్రీనివాస్ రచించిన ‘బుల్డోజర్ సందర్భాలు�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీ, ఢిల్లీ గ్యాంగ్పై సినీ నటుడు ప్రకాశ్రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.