YS Jagan | కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్�
Padma Awards | కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది.
‘ఇందులో నా పేరు కావేరి. అభినయానికి ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఛాలెంజ్గా తీసుకొని చేశాను. దర్శకుడు బాబీ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు.
నందమూరి అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్న సినిమా ‘డాకు మహారాజ్'. నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌ�
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో పాటు డివోషనల్, యాక్షన్ అంశాలత
‘భగవంత్ కేసరి’ చిత్రంలో స్త్రీ శక్తి, మహిళా సాధికారత గురించి గొప్పగా ఆవిష్కరించారని, ఇలాంటి స్ఫూర్తివంతమైన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పింది కాజల్.
సాండల్వుడ్ అనగానే తెలుగువారికి కన్నడ కంఠీరవ రాజ్కుమార్ తప్ప మరెవరూ తెలియని రోజులవి. 1954లో డైరెక్ట్ తెలుగు సినిమా ‘కాళహస్తి మహత్యం’లో కన్నప్పగా రాజ్కుమార్ నటించాడు. నాటి నుంచీ ఆయనకు తెలుగు రాష్ర్�
తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యు డు ఎల్వీ.ప్రసాద్ జయంతి సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ పురస్కారాన్ని మంగళవారం ప్రదానం చేశారు. బంజారాహిల్స�
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న సినీ నటుడు బాలకృష్ణకు ‘ ఎల్వీ ప్రసాద్-ఆకృతి’ పురస్కారాన్ని జనవరి 17న ప్రదానం చేయనున్నట్లు ఆకృతి సంస్థ అధినేత సుధాకర్ తెల�
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజల మనిషి.. అందరికీ అందుబాటులో ఉండి, ట్రబుల్ షూటర్గా పేరొందారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులో �
హైదరాబాద్ : సినీ, సేవా, రాజకీయ రంగాల్లో నందమూరి బాలకృష్ణ అద్భుత ప్రగతి సాధిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసలు కురిపించారు. నందమూరి తారక రామారావు ఆశయాలను బాలక�
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బీకే-107’వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృత�
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘లవ్ రెడ్డి’.ఎమ్జీఆర్ ఫిలింస్, గీతన్ ప్రొడక్షన్స్, శహరి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి స్మరణ్ ర�