Marri Janardhan Reddy | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Strike Notice | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
Achchampet | అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు శుక్రవారం ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ప్రదీప్ రాజుకు వినతి పత్రం అందించారు.
Tragedy | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలో ఏర్పాటుచేసిన కవర్ గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Tribal leaders Arrest | నల్లమలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిర్వహించిన ఆదివాసుల సభకు ఆదివాసి నాయకులు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
DTF | ఉద్యోగుల వల్లనే రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నట్లుగా దేశంలో ఏ సీఎం మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానిస్తూ మాట్లాడడాన్ని డీటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.
SLBC Tonnel | శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బురద, శకలాలు, బండ రాళ్లు తదితర వాటిని తొలగించారు.
SLBC Tunnel | శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో 52 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఆక్సిజన్ అందించడానికి వెంటిలేషన్ వ్యవస్థను పునరుద్ధరించారు.
SLBC Rescue | శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో ప్రమాద స్థలం సమీపంలోని పెద్ద పెద్ద బండ రాళ్లను ఎస్కవేటర్ సహాయంతో విచ్చినం చేసి, లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నట్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేకాధికారి శివశంకర�
Lingamayya Jatara | దట్టమైన అడవితో నిండి ఉండే నల్లమల అడవులు శివనామ స్మరణతో మారుమోగాయి. మూడు రోజులపాటు కొనసాగే సలేశ్వరం లింగమయ్య జాతర శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది.
Achchampet | నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనికి చెందిన మంత్రాల సాయిలు, రేణయ్యలకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి చంపివేశాయి.
DEO Ramesh Kumar | అచ్చంపేట పట్టణంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ సూచించారు.