మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువ�
Girl Body in Flour Drum | అద్దె ఇంట్లో నివసించే వ్యక్తికి చెందిన పిండి డబ్బాలో బాలిక మృతదేహం లభించింది. ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఆగ్రహించాడు. దీంతో యజమాని కుమార్తెను అతడు హత్య చేసినట్లు పోలీసులు అనుమా�
Cops Thrash 18 Accused In Public | హింసాత్మక ఘర్షణకు సంబంధించి 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణ జరిగిన ప్రాంతానికి వారిని తీసుకెళ్లారు. నేర దృశ్య పునఃసృష్టిలో భాగంగా ఆ నిందితులను చితక బాదారు. ఈ మేరకు బహిరంగంగ
Delhi Liquor Case: సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ లిక్కర్ కేసును మూసివేస్తూ ఇవాళ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై సీబీఐ నమోదు చేసిన కేసును క్లోజ్ చేయాలని స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశిం�
Student gang raped at party | పోష్ ఏరియాలోని విల్లాలో జరిగిన పార్టీలో ఇద్దరు వ్యక్తులు తనకు డ్రగ్స్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఒక యువతి ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ యువతి డబ్బుల
AI Summit Protest Case: ఏఐ సమ్మిట్లో నిరసన చేపట్టిన నలుగురికి బెయిల్ ఇచ్చేందుకు పాటియాలా కోర్టు నిరాకరించింది. అయిదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఆదేశించింది. శుక్రవారం ఏఐ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించిన సు�
Gauri Lankesh murder case | జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు (Gauri Lankesh murder case) నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఫలితాలు వెలువడిన తర్వాత తన మద్ద�
ఆరేళ్ల బాలిక టెర్రస్పై ఆడుకుంటున్నది. ఇది గమనించిన ఆ వ్యక్తులు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత టెర్రస్ పైనుంచి ఆమెను కిందకు తోసేశారు.
Karnataka Seer Acquitted | బాలికలపై లైంగిక దాడుల కేసుల్లో మఠాధిపతికి కోర్టు ఊరట ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. సెషన్స్ కోర్టు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Meerut Blue Drum Case | సంచలనం రేపిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అరెస్ట్ తర్వాత ఆమె గర్భవతిగా తేలింది. జైలులో ఉన్న ఆమెకు సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గట్టి భద్రత మధ్య ప్ర�
గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును సూర్యాపేట రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 9మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ప
పుణె భూ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగుచూడడంతో ఇందులో ప్రమేయం ఉన్నవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఈ భూమికి 99 శాతం యజమాని అయిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ పేరున�
Girl Gang-Raped | ట్యూషన్ కోసం ఇంటి నుంచి వెళ్లిన బాలికను ముగ్గురు వ్యక్తులు ఒక ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశ