పెద్దనోట్ల రద్దు డీమానిటైజేషన్ సమయంలో జరిగిన భారీ అక్రమాల కేసులో సికింద్రాబాద్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 2017లో పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన 17 మం�
ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బూర్ల చంద్రశేఖర్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజన్న సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వ�
ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేసి శారీరకంగా లోబర్చుకుని.. ఆ తర్వాత అందినకాడికి తీసుకుని ఉడాయింపు.. ఆరు నెలల వ్యవధిలో సుమారు ఐదారు మందితో ఎఫైర్స్ నడుపుతూ సెక్స్ట్రాప్ చేస్తున్న నిందితుడిని బంజారాహిల�
Tirumala | తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
Reward | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన ఘటనలో నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2లక్షల బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించారు
ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ రిటర్న్స్ పేరిట ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడిన యూనిక్ ఎస్ఎంసీఎస్ కంపెనీ ప్రధాన నిర్వాహకుడు కొణతాల చంద్రశేఖర్ను జైనథ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్
అయోధ్యలోని శ్రీరామ మందిరంలో కానుకల దొంగతనంపై విచారణ ముమ్మరమైనది. ఈ కేసులోని ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా తామంతా ఒక వ్యవస్థీకృత ముఠా తరహాలో పనిచేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
Cops Sleep, Accused Flees | పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న పోలీసులు నిద్రించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది బయటపడింది. దీంతో నిందితుడ్ని ప�
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో కింగ్పిన్గా ఉన్న నిందితుడు ఏకంగా పోలీసు స్టేషన్ నుంచే పారిపోయాడంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఎంత నిర�
మహిళా భద్రత, ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులపై నెలల తరబడి ఫిర్యాదులు చేసినా వ్యవస్థ స్పందించకపోవడంతో ఒక భాదిత�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప, సాయిబాబా ఆలయాల్లో ఈనెల 17న అర్ధరాత్రి ఆలయంలో రెండు హుండీలను చోరీ చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్ర�
బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 7వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.