టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తే
పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పనిచేస్తున్న షేక్ హైమద్ మియ్యాను ఈ నెల 8న హత్య చేసి పరారైన నిందితులను రిమాండ్ చేసినట్లు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో �
Hathras case | 2020 సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలోని బూల్గర్హి గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిని పొలాల్లోకి లాక్కెళ్లిన కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతు నొక్కి హ�
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 17న జరిగిన నేనావత్ నవీన్ (20) హత్య కేసులో లోతైన విచారణ చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు.
Umesh Pal murder case | ప్రయాగ్రాజ్లోని నెహ్రూ పార్క్ వద్ద నిందితుడు అర్బాజ్ను స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు సోమవారం గుర్తించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో అతడ్ని కాల్చి చంపారు.
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా చేసి సెక్స్వర్కర్లుగా మారుస్తుంటాడనే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సాంట్రో రవి.. ముగ్గురు కర్ణాటక బీజేపీ మంత్రులతో దిగిన ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది
పెంబి మండలం యాపల్గూడ అటవీ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చిన ఘటనలో ఏడుగురు నిందితులను ఆరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్వో రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాపల్గూడ పంచాయతీ పరిధిలోని నా�
బంగారు నగల కోసం ఒంటరి మహిళను హత్య చేసిన వ్యక్తికి భువనగిరి జిల్లా కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగారశిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016మే మోత్కూరు మండలం పాటిమట్ల గ�
మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని భయపెడితే.. తనను పెళ్లి చేసుకుంటుందనే ఉద్దేశంతో ఆమెను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి ఆదివార
బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డీ మాధవీకృష్ణ తీర్పువెలువరిచినట్లు పోక్సో కోర్టు లైజన్ అధికారి జీ పండరి తెలిపారు. తీర్పునకు సంబంధించిన వివర�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసులో 45 రోజులపాటు రిమాండ్లో ఉన్న నిందితులు నందకుమార్, రామచంద్రభారతి గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిమిషాల వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో న
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వె�