రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కూ అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సమాచారశాఖ ఆధ్వర�
హైదరాబాద్, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వా�
అర్హులైన ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రెడిటేషన్ కార్డు రావాలని, ఆ దిశలో అందరికి అక్రిడేషన్ కార్డు అందేలా అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లిలో గురువారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే
కొత్త జీవోతో ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులను తగ్గించడం సరికాదని పాత జీవో ప్రకారం అర్హులైన ఆందరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కల
జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గాన
అక్రెడిటేషన్ల సంఖ్య పెంపుతోపాటు రాష్ట్ర కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన పలు అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
అర్హులైన డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 252ను రద్దుచేసి గతంలో మాదిరిగానే జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్ర�
‘అక్రెడిటేషన్ల జారీలో డెస్క్ జర్నలిస్టులపై వివక్ష చూపొద్దు.. 252 జీవోలో ప్రభుత్వం సరవరణలు చేసి న్యాయం చేయాలి..’ అని డెస్క్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నినదించారు.
కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డెస్క్జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరీ�
ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని డీజేఎఫ్టీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో సోమవారం డెస్క్ జర్నలిస్టులు ఆందోళన బాట పట్ట
Accreditation Committee | జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజుల్లో పూర్తిచేయాలని సమాచార పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక డీపీఆర్వోలను ఆదేశించారు.
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జీవో నంబర్ 252 ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.