జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గాన
అక్రెడిటేషన్ల సంఖ్య పెంపుతోపాటు రాష్ట్ర కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన పలు అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
అర్హులైన డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 252ను రద్దుచేసి గతంలో మాదిరిగానే జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్ర�
‘అక్రెడిటేషన్ల జారీలో డెస్క్ జర్నలిస్టులపై వివక్ష చూపొద్దు.. 252 జీవోలో ప్రభుత్వం సరవరణలు చేసి న్యాయం చేయాలి..’ అని డెస్క్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నినదించారు.
కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డెస్క్జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరీ�
ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని డీజేఎఫ్టీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో సోమవారం డెస్క్ జర్నలిస్టులు ఆందోళన బాట పట్ట
Accreditation Committee | జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజుల్లో పూర్తిచేయాలని సమాచార పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక డీపీఆర్వోలను ఆదేశించారు.
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జీవో నంబర్ 252 ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.
ఒకే స్కూళ్లో, ఒకే తరగతి గదిలో, ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకొంటున్న విద్యార్థుల్లో కొందరికి ‘స్టూడెంట్ ఐడీ కార్డులు’ జారీ చేసి, పుస్తకాలు, పెన్నులు, బస్పాస్లు ఇచ్చి, మరికొందరికి అవేవీ ఇవ్వకపోతే.. దాన్�
రాష్ట్రంలో 44వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డు�
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్ - 2025’ను అధికారికంగా విడుదల చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ జీవో 252 జారీచేస్తూ, కొత్త నిబంధనల ప్రకారం అక్రెడ�
మీడియా కార్డుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రభుత్వం సవరణ జీవో 103ను జారీ చేయడంపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివ�
Accreditation Cards | జర్నలిస్టులు సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రెండు గ్లాసుల విధానం తరహాలో రెండుకార్డుల విధానం ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో-252 ఉత్తర్వులను సవరించింది.