అక్రెడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
సరిహద్దు విషయంలో ఇప్పటికే కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. క్రీడా స్ఫూర్తిని కాలదన్నుతూ ఆసియా క్రీడలను వేదికగా చేసుకొన్నది.
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేశంలో అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణదేనని సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
నాడు తెలంగాణ ఉద్యమంలో.. నేడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు.
జిల్లాలో పని చేస్తున్న అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందజేయాలని అక్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది. గురువారం కలెక్టరేట్లోని జిల్లా పౌర సంబంధాల శా�
అధికారిక విడుదల ప్రకారం 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగుస్తుంది. 2022-24 సంవత్సరా�
కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతాం ఈ నెల నుంచే చిన్న పత్రికలకు ప్రకటనలు సమాచారశాఖ కమిషనర్ అర్వింద్కుమార్ హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక�