Parigi | పరిగి (Parigi)మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తొండపల్లి శివారులో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దురు అక్కడికక్కడే మృతిచెందారు.
Maitrivanam | అమీర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తా వద్ద మోటారు సైకిల్ను ఓ వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
దౌల్తాబాద్ : మండలంలోని నాగసార్ గ్రామ సమీపన ఓ బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దూర్ మండలం జాధరావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య(24) �
Accident At Bollaram | సికింద్రాబాద్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బొల్లారం వద్ద కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బొల్లారం వద్ద వాటర్ ట్యాంకర్ సహాయం మొక్కలకు నీళ్లు పోస్తున్న
accident | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగిందిక. జిల్లాలోని పంగలూరులో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనకనుంచి ఢీకొట్టింది
Banjara hills | బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 12లో వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బ్రేక్ ఫెయిలైంది.
తిరుమల, జనవరి 24 : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోతూ కూడా జింక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన భక్తులు జింక పిల్
accident | హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరోజినిదేవి దవాఖాన సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బైకు..
Accident | సింగిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని-మంథని రహదారిపై వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది.
one died in tractor accident at yacharam | రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు యాచారం మండలం నందివనపర్తి వద్ద బోల్తాపడింది. స్తంభాల
మెహిదీపట్నం : ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ ఎ. ఉమ తెలిపిన వివరాల ప్రకారం….