శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చంద్రాయణగుట్ట ప�
Tarnaka fly over | తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తార్నాక ఫ్లై ఓవర్పై (Tarnaka flyover) వెళ్తున్న ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Crime News | కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పని ముగించుకొని ఇంటికి బయలు దేరిన సమయంలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ ఘటన పలుగు తండాలో చోటు చేసుకుంది.
accident | యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్లో (BB Nagar) రోడ్డు ప్రమాదం జరిగింది. పశువులను తరలిస్తున్న ఓ వ్యాను బీబీనగర్ ఎయిమ్స్ వద్ద జేసీబీని ఢీకొట్టింది
Pantancheru | పటాన్చెరులో (Patancheru) జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది.
Jharkhand | జార్ఖండ్లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్గంజ్లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది.
శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పర్వేద క్రాస్ రోడ్ వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం �
ఓఆర్ఆర్పై కంటైనర్ను ఢీకొట్టిన కారు ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు అతివేగమే కారణమన్న పోలీసులు బండ్లగూడ, డిసెంబర్ 28: పుట్టిన రోజు వేడుకలు విషాదాన్ని నింపింది. సరదాగా షికారుకు వెళ్లిన వారు.. రోడ్డు
ORR | నగర శివార్లలోని హిమాయత్సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున వేగంగా దూసుకొచ్చిన కారు.. హిమాయత్సాగర్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది
Sai dharam Tej | సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ర్యాష్ డ్రైవింగ్పై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్ గాయపడి 45 రోజుల పాటు క్రిటిక్ కేర్ యూనిట్లో
పొగమంచు కారణంగా ఢీకొన్న మూడు కార్లు, అంబులెన్స్ ఒకరి దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : పొగమంచు కారణంగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గ�
మొయినాబాద్ : మద్యం మత్తులో కారు నడుపుతూ అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ సమ