మాజీ మంత్రి హరీశ్రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్లో ఉన్న హరీశ్రావు ఒక్కసారిగా నీరసించి, అస్వస్థతకు గురయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కొట్లాడుతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఈ ఎన్నికలపై గురిపెట్టాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్తు�
సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రకాల కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్�
KTR | ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం సాయంత్రం కలిశారు.
ఫార్ములా ఈ-కార్ రేసును కొనసాగించకపోవడం వల్ల, ఒప్పందాలను ప్రభు త్వం క్యాబినెట్ ఆమోదం లేకుండా రద్దు చేయడం వల్లనే ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఒప్పందాన్ని రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం కలిగించిన సీఎం రేవ�
ఏసీబీ విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి సోమవారం ఆయన ఏసీబీ డీఎస్పీ మాజిద్ఖాన్కు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోలుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతూరులోనే మద్దతు ధరకు సకాలంల�
సింగరేణి నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి సంస్థ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు విచ