దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణ ఆదర్శంగా నిలిచి�
అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్లలో నిర్వహించిన బీఆర్ఎ
సీఎం కేసీఆర్ అందిస్తున్న చేయూతతో తెలంగాణలో వ్యవసాయరంగం అద్భుత ప్రగతి సాధించి దేశానికే దిక్సూచిగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ఈ యాసంగిలో దేశం మొత్తంలో 97 లక్షల ఎకరాల్లో వరినాట్లు ప�
అబ్కీ బార్ కిసాన్ సర్కార్.. జై కిసాన్.. జై కేసీఆర్.. దేశ్కి నేత కేసీఆర్' నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది.
CM KCR | ‘తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేస�
బీఆర్ఎస్కు మహారాష్ట్రలో మంచి ఆదరణ లభిస్తున్నదని నాందేడ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత గణేశ్ కదం అన్నారు. ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతోపాటు తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై మరా
వాషింగ్టన్ (డీసీ)లోని అబ్రహం లింకన్ మెమోరియల్ మెట్ల మీది నుంచి సుమారు రెండున్నర లక్షల జన సమూహాన్ని ఉద్దేశించి మార్టిన్ లూథర్ కింగ్ చేసిన ప్రసంగం అమెరికా, చరిత్రలోనే ‘అత్యుత్తమ శతాబ్ది ప్రసంగం’గా �
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో మొదటిసారి ఏర్పాటు చేసిన చేరికల సమావేశం గురించి ఇక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చించుకొంటున్నారు.
చరిత్ర గాయాలమయమైతే. వర్తమానం సాధారణ జనజీవనాన్ని విధ్వంసం చేస్తున్నది. ప్రపంచంలో మరే దేశానికి లేని సౌభాగ్యం సొంతమైన ప్రకృతి వనరులను సగటుజీవి హితానికై అనుభవంలోకి తేలేని విఫల నాయకత్వాలు పెనుశాపంగా మారాయ�
‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇచ్చిన నినాదం పలు రాష్ర్టాల్లో సంచలనం సృష్టిస్తున్నది. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు అనేక మం�
కేసీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్పుడప్పుడు ప్రత్యర్థులకు అంతుచిక్కవు. కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రత్యర్థులు బిత్తరపోతారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు అధికార బలం లేదు.
దేశ రాజకీయాలలో కేసీఆర్ది ఒక ప్రత్యేక శైలి. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎదురైనా దృఢసంకల్పంతో ముందుకెళ్తూ తనదైన రాజకీయ పంథాను సృష్టించుకున్న విలక్షణమైన నేత. తెలంగాణ రాష్ట్ర ఉద�
‘మూర్ఖత్వం మానవుడితో ముష్టి యుద్ధం చేస్తున్న వేళ... మతం పిచ్చెక్కిన మత్త గజంలా, మనుషుల్ని నలగదొక్కుతున్న వేళ... దౌర్జన్యం గర్జన చేసే జగతిలో సౌజన్య పర్జన్యం పలికిస్తాం మనం’ అంటూ ధీమాగా తన తెలంగాణ తత్తాన్ని,