హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు.
MLC Kavitha | భగవాన్ శ్రీరామచంద్రుని ఆదర్శంతో భారతదేశ, తెలంగాణ ప్రజలు జీవితాన్ని గడుపుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పల్లకి సేవను ఆమె జెండా ఊపి ప్రారంభించా�
Raja Singh | గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని మంగళ్హాట్, బేగంబజార్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. రూ.58.30లక్షలతో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు ఎం శశికళ, �
జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏలు) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్ఎఫ్ఐలు�
అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో (Fire Crackers) ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమ
వడ్డీల ఆశ చూపారు.. కొన్నేండ్ల పాటు అసాధారణ స్థాయిలో వడ్డీలు చెల్లించారు. ఖాతాదారుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకొని వందల కోట్లు కూడబెట్టారు. చివరికి తమ గట్టు రట్టయ్యే సమయం వచ్చిందని ఊహించారు.
Postal ballot | ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్(Postal ballot polling) సరళిని సోమవారం అబిడ్స్లోని( Abids) ఆల్ సెయింట్ హైస్కూల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్(Vikas Raj) పరిశీలించారు.
ఉద్యోగాలిప్పిస్తానంటూ వివిధ రాష్ర్టాల యువతులను నమ్మిస్తూ వారిని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న ఫార్చూన్ హోటల్ వ్యవహారాన్ని సెంట్రల్ జోన్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఫహిల్వాన్గా, కాంగ్రె�
Hyderabad | హైదరాబాద్లో భారీ వ్యభిచారం ముఠా గుట్టు రట్టయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్లోని ఫార్చూన్ హోటల్లో తనిఖీలు నిర్వహించిన సౌత్ జోన్
Onions Price | ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిపోవడంతో ధరలను అదుపు చేసేందుకు నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 25 రూపాయలకు కిలో ఉల్లి పాయల విక్రయాన్ని ప్రారంభించారు. నగరం�
హైదరాబాద్లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్సాగర్ (Hussain Sagar) వైపు బారులు తీరారు.