శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవారు, మహా�
Srisailam | లోక కల్యాణార్థం పంచమఠాల్లో సోమవారం ఉదయం విశేష అభిషేకం, పుస్పపుష్పార్చనలు జరిపించారు. మొదట ఘంటామఠంలో ఆ తర్వాత.. భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాల్లో పూజలు కొనసాగాయి.
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్నాటక, మహా
Sri Sitaramalakshmana | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో శ్రీ సీత రామలక్ష్మణ , ఆంజనేయ, వాల్మీకి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
SULTANABAD | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 04: సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి లో గౌడ సంఘం గొల్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో కాటమయ్య స్వామి శుక్రవారం తాటి ముంజలతో అభిషేకం, నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుక�
Mahashivaratri | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలం ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కాంక్షిస్తూ దేవస్థానం సర్కారీ సేవగా నిర్వహించింది.
Ayodhya Ram Mandir: సింధూ నదికి ఉపనది అయిన కాబూల్ నది నుంచి అయోధ్య రాముడి అభిషేకం కోసం తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ జలాన్ని కానుకగా అందజేసింది. కశ్మీర్ నుంచి సుమారు రెండు కిలోల కుంకుమ పువ్వును ముస్లింలు �
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి.