Srisailam | లోక కల్యాణార్థం పంచమఠాల్లో సోమవారం ఉదయం విశేష అభిషేకం, పుస్పపుష్పార్చనలు జరిపించారు. మొదట ఘంటామఠంలో ఆ తర్వాత.. భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాల్లో పూజలు కొనసాగాయి.
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్నాటక, మహా
Sri Sitaramalakshmana | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో శ్రీ సీత రామలక్ష్మణ , ఆంజనేయ, వాల్మీకి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
SULTANABAD | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 04: సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి లో గౌడ సంఘం గొల్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో కాటమయ్య స్వామి శుక్రవారం తాటి ముంజలతో అభిషేకం, నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుక�
Mahashivaratri | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలం ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కాంక్షిస్తూ దేవస్థానం సర్కారీ సేవగా నిర్వహించింది.
Ayodhya Ram Mandir: సింధూ నదికి ఉపనది అయిన కాబూల్ నది నుంచి అయోధ్య రాముడి అభిషేకం కోసం తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ జలాన్ని కానుకగా అందజేసింది. కశ్మీర్ నుంచి సుమారు రెండు కిలోల కుంకుమ పువ్వును ముస్లింలు �
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి.
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామిఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్య లో విచ్చేసి గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ ఐఏఎస్ పూర్వ కీసరగుట్ట ఆలయాన్ని ద�
Srisailam Temple | ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించార�