దేశ రాజధాని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వశమైంది. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పదేండ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది.
Delhi Exit Poll 2025 | దేశ రాజధాని ఢిల్లీలో ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.70శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలను ఎగ్జిట్ పోల్స్ వివరాలన�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు కూడా లేని సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ADR | త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర�
Sumesh Shaukeen | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుమేష్ షౌకీన్ సోమవారం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, ఈడీ వేధింపుల గురించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు.
Arvind Kejriwal | కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తులు శాశ్వతం కాదరి.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకేనన్నారు. ఓ జాతీయ మీడియా చానెల్క
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్�
Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చిక్కులు తప్పేలాల లేవు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రితో సహా పలువురు నాయకులు అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీని సైతం నిందితుల జాబితాలో ఈ�
మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను నవంబర్ 2వ తేదీన అరెస్ట్ చేయవచ్చునన్న ఆందోళనను ఆ పార్టీ వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ముందు నవంబర్ 2న హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
‘అన్నీ నాకే దక్కాలే... లేకపోతే ఎవరికీ దక్కనివ్వను’ అనే బుద్ధి ప్రజాస్వామ్యానికి పనికిరాదు. ప్రస్తుతం దీన్ని నిండారా ఒంటబట్టించుకున్న పార్టీ బీజేపీ తప్ప మరొకటి లేదు. ఢిల్లీపై ఆ పార్టీ పెంచుకున్న అక్కసు చ�
Karnataka Elections | మరో రెండు వారాల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. అవినీతి, అసమర్థ, కమీషన్ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకుపోయాయ�
National Party Status | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది. అదే సమయంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా తృణమూల్ �
Manish Sisodia- Satyendar Jain | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.