డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ కావాలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన లవ్లీ సినిమాకూడా �
ఆది సాయికుమార్, నువేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిధి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘బాగుంటుంది నువ్వు నవ్వితే..’ అనే పల�
డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ప్రేమ కావాలి సినిమాలోని అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం తర్వా�
‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్ష
టాలీవుడ్ యువ హీరో ఆదిసాయికుమార్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కిరాతక. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎం వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆది సాయికుమార్ పోలీస్ఆఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘అమరన్ ఇన్ ది సిటీచాప్టర్-1’ అవికాగోర్ నాయిక. ఎస్.బాలవీర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం రెగ్యులర్ షూటిం�
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిరాతక’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎం.వీరభద్రం దర్శకుడు. విజన్ సినిమాస్ పతాకంపై డా॥ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్రా�
‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ వంటి సూపర్హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్, ‘అహ నా పెళ్ళంట!’, ‘పూలరంగడు’ వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు ఎం. వీరభద్రం కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని ఇటీవల
ఆది సాయికుమార్ హీరోగా కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సునీల్ కీలక పాత్రను పోషించనున్నారు. త్వరలో ష�
హిట్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు సాయి కుమార్ తనయుడు ఆది. మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆది తాజాగా కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. విజన్ సి�
ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఎం.వీరభద్రం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతిరెడ్డి, పి.మన్మథరావు నిర్మించనున్నారు. దర్శకుడు ఎం.వీరభద్రం చిత్ర విశ�
లవర్బాయ్ ఇమేజ్కు పరిమితం కాకుండా విభిన్న పాత్రలతో వెర్సటైల్ యాక్టర్గా గుర్తింపును తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని అన్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశి’. శ్రీనివాస్నాయుడు దర�