వేసవి కాలం దాదాపు ముగిసి, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల రాబోతున్నది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Aadhar Update | జూన్ 14 తర్వాత ఆధార్ అప్ డేట్ చేయరని వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, వాటిని నమ్మొద్దని భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ ‘ఉడాయ్’ తేల్చి చెప్పింది.
ప్రతి సంక్షేమ పథకంతోపా టు రేషన్, బ్యాంకు ఖాతా, పాన్కార్డు, భూములు, ప్లా ట్ల రిజిస్ట్రేషన్, హెల్త్కార్డు ఇలా ప్రతి దానికి ఆధార్ త ప్పనిసరి కావడంతో దానిని పొందడానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సభల వద్ద ప్రజలు ఆయా పథకాల కోసం అర్జీ�
ప్రభుత్వ పథకాలకు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్డేట్�
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్క�
ఆధార్ అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. వయసు పెరుగుతున్నకొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. కాగా, ఆధార్ కార్డు వివిధ అవసరాలకు ప్రామాణికమవుతోంది.
Aadhar Update |ఆధార్ అప్డేట్ తాము ఎటువంటి మెసేజ్ లు పంపడం లేదని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పేర్కొంది. అటువంటి మెసేజ్లు, లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులను హెచ్చరించింది.
ఆధార్ను అప్ డేట్ చేసుకోవాలని కలెక్టర్ ఎస్ కృష్ణ అదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ప్రభుత్వ సంబంధిత పనులు, విద్యార్థుల ఎన్రోల్మెంట్.. ఇలా ఏ పనికైనా ఇప్పుడు ఆధార్కార్డునే అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ లేనిదే నిత్యజీవితంలో ఏ ప