PAN Card - Aadhar | ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. పాన్ కార్డు దారులంతా వచ్చేనెల 31 లోపు ఆధార్ కార్డులతో అనుసంధానించుకోవాలని ప్రజలను కోరింది.
గ్రామీణ ప్రజల కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రం తూట్లు పొడుస్తున్నది. పథకం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లో
రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులకు దశలవారీగా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన రుణమాఫీపై అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
PF Withdrawal New Rule | మరణించిన తమ సబ్ స్క్రైబర్ ఆధార్ వివరాలు సరిగ్గా లేకున్నా ఆ వ్యక్తి పీఎఫ్ ఖాతా నుంచి మనీ విత్ డ్రాయల్స్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగి�
Aadhar | పౌరులకు భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) రిలీఫ్ కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్ డేట్ కోసం తొలుత ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిన ఉడాయ్.. వచ్చే ఏడాది మార్చి 14 వరకు గడువు పొడిగించింది.
Aadhar Update | ఆధార్ అప్ డేట్ పై విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకున్నది. మరో మూడు నెలల వరకూ ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రాయునది... గత కొన్నేండ్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్) తామరతంపరగా పెరుగుతున్నాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కింద చేపడుతున్న ఈ పథకాల వల్ల ఆధార్ అనుసంధా�
PAN Card - Aadhar Link | పాన్ కార్డు-ఆధార్ లింక్ గడువు ముగిసినా.. ముందుగా రూ.1000 ఫైన్ చెల్లించి.. అటుపై ఆధార్-పాన్ కార్డు అనుసంధానం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెల రోజుల తర్వాత పాన్ కార్డు అప్ డేట్ పూర్తవుతుంది.
PAN-Aadhar Link | పాన్-ఆధార్ అనుసంధానానికి ఫైన్ చెల్లించిన వారు ఈ-చలాన్ డౌన్ లోడ్ చేసుకోకుండానే పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయవచ్చునని సీబీడీటీ తెలిపింది.
Pan-Aadhar Link | పాన్-ఆధార్ కార్డుల అనుసంధానానికి శుక్రవారంతో గడువు ముగుస్తున్నది. ఈ అర్థరాత్రి దాటితే, లింక్ చేయని పాన్ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయం పన్ను విభాగం తేల్చేసింది.
Small Savings Schemes | ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారు సెప్టెంబర్ లోగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సిందే. లేదంటే ఆయా ఖాతాలను బ్యాంకులు, పోస్టాఫీసు స్తంభింపజేస్తాయి.
మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో పాటు ఐదు ముఖ్యమైన పనులకు సైతం గడువు తీరుతుంది. వీటిని పూర్తి చేసుకోవడానికి ఇంకా ఐదు రోజులే గడువు ఉంది కాబట్టి త్వరపడాల్సిన అవసరం ఉంది.