సాధారణంగా కొన్నిసార్లు దర్శకుడు, రైటర్ ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తారు..అది కాస్తా యూ టర్న్ తీసుకుని మరో హీరో దగ్గరికి వెళ్తుంది. ఇలా వెళ్లిన సినిమాల్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచినవి �
రష్మిక మందన్నా (Rashmika mandanna).. ఛలో, గీత గీవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప ఇలా ఈ భామ నటించిన సినిమాలన్నీ హిట్టే. డియర్ కామ్రేడ్ ఒకటి బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డా అది రష్మిక కెరీర్ మీద మాత్రం అంత�
‘కొద్దిరోజుల క్రితం పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన కోసం వెళ్లాం. అక్కడకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లు చెబుతుంటే అందులో మా సినిమాలోని మహిళల పేర్లు ఎక్కువగా వినిపించాయి. అప్పుడే ఈ చిత్రం ప్రతి ఒక్కరిక
Bheemla Nayak | పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర సునామీ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. మొన్న విడుదలైన భీమ్లా నాయక్ దీనికి మినహాయింపు కాదు. సాగర్ కేంద్ర తెరకెక్కించిన ఈ స�
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై వరుసగా రవితేజ, నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఆడ
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సూధాకర్ చెరుకూరి న
‘మాంగళ్యం తంతునానేనా.. మన లైఫ్ లో ఇది జరుగునా…’అంటూ బాధతో పాట పాడుకుంటున్నారు హీరో శర్వానంద్. నా పెళ్లి ఎప్పుడవుతుంది బాబు అనే విసుగు ఆయనలో కనిపిస్తోంది. శర్వానంద్ నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీక�
Aadavallu meeku johaarlu movie postponed | శర్వానంద్ తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా �
Aadavallu Meeku Johaarlu vs Bheemla nayak | నిన్నటి వరకు ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ సినిమా రాదు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన అనుకున్న తేదీకే భీమ్లా నాయక్ సినిమాను తీసుకొస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రకటి�
తెలుగు ప్రేక్షకులు (Telugu Audience) చాలా ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో టాప్ ప్లేస్లో ఉంటాయి భీమ్లా నాయక్ (Bheemla Nayak), ఆడవాళ్లు మీకు జోహార్లు (Adavallu Meeku Joharlu). ఈ రెండు మోస్ట్ ఎవెయిటెడ్ చిత్రాలు ఒకే తేదీన అంటే ఫ�
మహమ్మారి ప్రబలిన గత రెండేళ్లలో మనం చాలా నవ్వుల్ని కోల్పోయాం. ఆ నవ్వులన్నీ మా సినిమాతో తిరిగొస్తాయి అంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న నాయికగా �
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.కిషోర్ తిరుమల దర్శకుడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 25నప్రేక్షకులముంద�