నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ఎంతో కీలకంగా మారిందని, ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టు కనెక్టివిటీతో కలిసి 70 కి.మీ పొడవునా మెట్రో విస్తరణ ప్రతిపాదనల�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన ప్రతిఒక్కరినీ మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేసిన తర్వాతే గ్రౌ�
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించి, జనగణమన పాడారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాలు, అన్ని గ్రామాల్లో�
జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్�
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కంచారు.
అఖండ భారతావనికి రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు నిండుకున్నాయి. ఈ వేడుకను ప్రతి యేట జనవరి 26వ తేదీన యావత్ భారతం కనుల పండువగా జరుపుకుంటున్నది. ఈ శుక్రవారం 26వ తేదీతో స్వతంత్ర భారతానికి రాజ్యాంగబద్ధత కల్గి నిండాడై�
జిల్లా అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి.రవినాయక్ కోరారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరిం�
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
‘రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే.. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.’