5G Service | దేశంలో ఒకవైపు ఇంటర్నెట్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 4జీ, 5జీ అంటూ టెలికం సంస్థలు తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అయినప్పటికీ 2జీ, 3జీ సర్వీసులు వాడ�
మొబైల్ డౌన్లోడ్ స్పీడ్లో భారత్ గ్లోబల్ ర్యాంక్ 72 స్థానాలు ఎగబాకి 47కు చేరుకున్నట్టు ఒక్లా వెల్లడించింది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ 3.59 రెట్లు పెరిగినట్టు తెలిపింది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..రాష్ట్రంలో 5జీ సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే ఎనిమిది నగరాల్లో ఈ 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ..తాజాగా రామగుండం, మంచిర్యాలలో కూడా ఈ సేవలను ప్రారంభించింది.
Jio 5G services | రిలయన్స్ జియో కంపెనీ దేశంలోని మరో 34 నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇవాళ 13 రాష్ట్రాల్లోని 34 నగరాల్లో కొత్తగా ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.
రిలియన్స్ జియో దేశవ్యాప్తంగా మరో 50 పట్టణాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రక టించింది. ఇందులో రాష్ట్రం నుంచి నల్లగొండకు స్థానం దక్కింది. ఐదో తరం మొబైల్ ఇంటర్నెట్ కనెక్టవిటీగా పిలుచుకునే 5జీ సేవల�
Reliance JIO | దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్లోని
బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు 5జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు
ప్రపంచంలో మరే దేశంలోనూ 5జీ సేవల విస్తరణ భారత్లో ఉన్నంత వేగంగా ఉండబోదని నోకియా ఇండియా మార్కెటింగ్, కార్పొరేట్ వ్యవహారాల అధిపతి అమిత్ మార్వా అన్నారు.
యాపిల్ ఐఫోన్ యూజర్లకు 5జీ సర్వీసులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొత్త మోడళ్ల ఐఫోన్ యూజర్ల కోసం తన బీటా ప్రోగ్రామ్ అప్డేట్తో వచ్చే వారం 5జీ సర్వీసును ప్రారంభించనున్నట్టు టెక్ దిగ్గజ సంస్థ యాపి
భారత్లో ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా ప్రస్తుత 4జీ సేవల కంటే అధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా లేమని 5జీకి మారాలనుకునే వారిలో 43 శాతం మంది వెల్లడించారు.
దేశంలోని నాలుగు నగరాల్లో టెలికం దిగ్గజం జియో అక్టోబర్ 5 నుంచి 5జీ బీటా ట్రయిల్ సేవల్ని ప్రారంభించనుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిల్లో మొదలయ్యే ఈ సేవలు ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయని కం