ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ నా�
ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం వేదికగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్ర�
భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ న్యూఢిల్లీ, ఆగస్టు 9: మొబైల్ టారిఫ్ల ధరలు పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ప్రస్తుతం ప్లాన్ల రీచార్జ్ రేట్ల�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం త్వరలో స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించనున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసం�
5G Services | అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి టెలికం దిగ్గజ కంపెనీలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ సంస్థలు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన
న్యూయార్క్: అమెరికాలో 5జీ టెక్నాలజీ పట్ల విముఖత వ్యక్తం అవుతోంది. 5జీ సేవలను విమానాశ్రయాల వద్ద వినియోగించవద్దు అని ఆ దేశ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. ఎయిర్పోర్ట్ల వద్ద
5G Services: వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి మహానగరాలు, గురుగ్రామ్, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె...