ప్రస్తుతం మనం ఐదో తరం (5జీ) మొబైల్ కమ్యునికేషన్ సేవల్ని పొందుతున్నాం. అయితే, 5జీ టెక్నాలజీ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పక్షులకు హానికరమని, మానవుల మెదళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని అనుమానాలు ఉం
రియల్మీ.. దేశీయ మార్కెట్కు చౌక ధర కలిగిన 5జీ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంట్రీలెవల్ స్మార్ట్ఫోన్ ప్రారం భ ధర రూ.9,999గా నిర్ణయించింది.
Telecom | భారతీయ టెలికం రంగంలో గుత్తాధిపత్యం నడుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలున్నా.. ప్రైవేట్ రంగ సంస్థలదే హవా. ఇదే ఇప్పుడు దేశంలో మొబైల్ వినియోగదారుల పాలిట శాపంలా తయారైంది. టెల్కోల అప్డేట్ ప్లాన్లు.. కస్ట
మొబైల్ డౌన్లోడ్ స్పీడ్లో భారత్ గ్లోబల్ ర్యాంక్ 72 స్థానాలు ఎగబాకి 47కు చేరుకున్నట్టు ఒక్లా వెల్లడించింది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ 3.59 రెట్లు పెరిగినట్టు తెలిపింది.
ప్రధాన మంత్రి పంద్రాగస్టు ప్రసంగం అభాసుపాలైంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేళ నరేంద్ర మోదీ.. గొప్పల కోసం చెప్పిన మాటలు సర్వత్రా విమర్శలకు దారితీశాయి. ఓవైపు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సే�
5G | దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. సర్వీసులు మొదలైన 10 నెలల్లోపే టెలికం సంస్థలు 3 లక్షలకుపైగా 5జీ మొబైల్ సైట్లను ఏర్పాటు చేశాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగ
ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్..రాష్ట్రంలో మరో మూడు నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ.. తాజా గా నిజామాబాద్, ఖమ్మం,
5g sim upgreade scam | తెలివిగా ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటారు. నెట్వర్క్ గురించి చెబుతారు. మాటల్లో దింపి మన 4జీ సిమ్ను 5జీకి అప్డేట్ చేస్తామని చెబుతారు.