5g sim upgreade scam | తెలివిగా ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటారు. నెట్వర్క్ గురించి చెబుతారు. మాటల్లో దింపి మన 4జీ సిమ్ను 5జీకి అప్డేట్ చేస్తామని చెబుతారు.
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
చైనా స్మార్టఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది.